Vaisaakhi – Pakka Infotainment

Tag : Latest news

సమాచారంసినిమారంగం

జీ5 ఒరిజినల్ ‘పరువు’ ట్రైలర్‌ విడుదల

FILM DESK
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన జీ5 (ZEE5) ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.సిద్దార్థ్ నాయుడు,...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అధికారంలోకి రాబోతున్నాం-చంద్రబాబు నాయుడు

CENTRAL DESK
కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పోలీస్ పోస్టింగ్ ల కోసం అప్పుడే ప్రదక్షిణలు

SATYADA
ఫలితాలు ఇంకా రాలేదు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు.. కానీ వచ్చే కొత్త ప్రభుత్వంలో పలు పోలీస్ స్టేషన్లలో కీలక పోస్టింగుల కోసం పోలీసు అధికారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎవరి సర్వే వారిదే..?

CENTRAL DESK
దేశవ్యాప్తంగా ఏడు విడతల పోలింగ్ సందడి ప్రశాంతంగా ముగిసింది.. చివరి విడత పోలింగ్ జరిగిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చు అని అనుమతి ఇవ్వడం తో ఎప్పుడు ఎదురుచూడని వాళ్ళు కూడా జూన్ 4వ...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అన్నీ రివర్సే.. రేపు కూడా అంతేనా..?

CENTRAL DESK
2019 ఎన్నికల్లో అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టు ఒక్క పని అంటే ఒక్కటి కూడా ఆ పార్టీ కి అనుకూలంగా జరిగిన పరిస్థితి లేదు.. లాస్ట్ మినిట్ లో పంచిన తాయిలాలు కూడా...
ఆంధ్రప్రదేశ్రాజకీయంసామాజికం

కౌంటింగ్ ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్.

CENTRAL DESK
గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం...
ఆధ్యాత్మికంసమాచారం

ఐదేళ్ల లోపు పిల్లలకు శని ప్రభావం ఉండదా..?

PRABHAKAR ARIPAKA
ప్రతీ మనిషి తన జీవిత ప్రస్థానంలో శని దేవుడికి సంబంధించిన ప్రభావ తాకిడికి ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే.. నిజానికి శనిదేవుడు కేవలం చెడు ని మాత్రమే ఇస్తాడు అంటే పొరపాటే.. అంతకు మించిన శుభాన్ని...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సర్వే మేనేజ్మెంట్..?

EDITORIAL DESK
పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నిషేదానికి ఎన్నికల కమీషన్ విధించిన జూన్ 1 గడువు మరికొన్ని గంటల్లో తీరిపోనుండడం తో సర్వే , మీడియా సంస్థలు వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన సర్వే లని ప్రకటించనున్నాయి.. ఇప్పటికే...
జాతీయంరాజకీయం

ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు..?

MAAMANYU
ఏపీ లో ఎన్నికల ఫలితాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో.. ఆరుదశల పోలింగ్ ముగిశాక దేశంలో కూడా అంతే హడావిడి మొదలైంది.. బీజేపీ భావిస్తున్నంత ఈజీ గెలుపు సాధ్యం కాకపోవచ్చన్న సంకేతాలు మెల్లమెల్లగా రావడం తో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మంత్రుల హోదా కు మూడే లాస్ట్

CENTRAL DESK
ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది.. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రస్తుత మంత్రుల హోదా మాత్రం జూన్3 తో శుభం కార్డ్ పడనుంది.....

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More