వచ్చే ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని జెడి లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. గత ఎన్నికలలో విశాఖ...
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ద్యేయం గా జనసేనాని యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అక్టోబర్ లో యాత్ర చేయాలనుకున్నా పలు కారణాల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలోనే...