వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి తామే కారణం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ...
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మరోసారి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల టూర్ లో బిజెపి నేతలతో పవన్ ఏ విషయమై చర్చించారనే దాని పై ఆసక్తి నెలకొంది....
క్షణాల్లో బ్రేకింగ్ న్యూస్ లు.. అరచేతిలో న్యూస్ యాప్స్.. ఈ డిజిటల్ యుగం మొత్తం ఫోర్త్ స్టేట్ స్వరూప స్వభావాలనే సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు ప్రపంచాన్నేలిన ప్రింట్ మీడియా ఈరోజు ఒక్కొక్కటిగా రూపాంతరం చెందుతూ...
బి.ఆర్.ఎస్. ఆంధ్రాలో పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ వేదికగా కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో...
రాష్ట్రంలో ఎక్కడ లేని రాజకీయాలు విశాఖ దక్షిణ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్నాయి. ఆదిపత్యం కోసం ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్.. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షమే హీట్ పెంచేస్తుంది.....
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రజలలో మరింత ఆదరణ పెరిగింది. ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా...
చక్రం తిప్పడంలో చాణక్యుడి కంటే గొప్పవాడు చంద్రబాబునాయుడు..తన పదునైన ప్రసంగాలతో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రాగల సత్తా ఉన్న మేటి నాయకుడు పవన్ కళ్యాణ్.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కో...
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. బలమైన అభ్యర్థులను కూడా బరిలోకి దించలేదు. ప్రచారంపై కూడా పెద్దగా దృష్టి సారించలేదు. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరించాయి. ప్రతిపక్ష...
ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లను కుమ్మరిస్తున్నారు. ఓటుకు రేట్ ఫిక్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా నగదు మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని...