ఇదే నిజమైతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప శుభవార్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న వార్తయితే ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోంది. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు నేతలు ప్రజా సంఘాలు,...
బయట కొస్తే పొత్తులో ఉన్నామని.. నాలుగ్గోడల మధ్య అయితే జనసేన తో మనకి పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెప్తుంటారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరిన కన్నా ఓ...
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. అయితే ఆ పార్టీ లో చేరేందుకు పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ పార్టీ లో పెద్దాయన పెట్టిన డిమాండ్ మాత్రం ఇప్పుడు...
తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని చాల రాష్ట్రాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు గద్దర్. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటు అడవి బాట పట్టి తన...
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగార మ్రోగనుంది. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే జరిగే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది. అధికార టీఆరెస్ జాతీయ రాజకీయాలకు వెళ్లి భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్)గా...
ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన వ్యక్తులుగా ఉన్న కెసిఆర్ కు తెలంగాణ లో జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రా లో చెక్ పెట్టేందుకు వైరిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం...
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...
తెలంగాణలో కెసిఆర్ ను ఎలాగైనా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ, తెలంగాణ జన సమితి, వైయస్సార్ టిపి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగనుండడం పోలిటికల్ సర్కిల్స్...
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ద్యేయం గా జనసేనాని యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అక్టోబర్ లో యాత్ర చేయాలనుకున్నా పలు కారణాల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలోనే...