కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయతీరాలకు చేర్చిన చాలా పథకాలు కు తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫెస్టోలో పెద్ద పీట వేసింది.. ముందస్తు ఊహల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తొలి మ్యానిఫెస్టో ని...
బిజెపి ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత నల్ల డబ్బును నియంత్రించడానికి హుటాహుటిన పాత నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించింది. ప్రకటించిన అనంతరం నోట్లన్నీ రద్దు చేసింది. ఆ నోట్లను మార్చుకోవడానికి కొంత సమయాన్ని...
2016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తునే ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రాజకీయాలు చొరబడి గందరగోళం చేస్తున్నాయి.. తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ వ్యవహారం అగ్గి...
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి చతికిల పడ్డ కమలనాథులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు పూర్తిగా బీజేపీయే గెలుచుకుంటుందని ప్రచారం మొదలుపెట్టేశారు.. మోదీ అమిత్ షా ద్వయం...
గత కొన్నేళ్లుగా జనసేన ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ జనసేన కేడర్ చేస్తున్న ప్రచారానికి ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. స్వయంగా పవన్ కళ్యాణ్ దీని పై క్లారిటీ ఇచ్చారు....
జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. పదవులను ఆశించి పార్టీలోకి వచ్చే వారికి పార్టీ స్టాండ్ అనేది ఏంటో చెప్పేసారు. ఎన్నికలు సమీపిస్తున్న...
వచ్చే ఎన్నికలలో టిడిపి- జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరందుకున్నప్పటికి ఈ విషయంపై ఇరు పార్టీ నేతలు మాత్రం ఎవరు పెదవిప్పడం లేదు. మీడియా అడిగినప్పుడల్లా కప్పదాటు సమాధానం చెబుతూ తప్పించుకునే వాళ్ళు....
వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అటు కేంద్ర నాయకత్వంగాని. ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ పదేపదే చెబుతున్నప్పటికీ జనసేన నాయకత్వం మాత్రం ఈ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం బలంగానే...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....