విశాఖలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందా అనే సందేహం రాకమానదు. ఇదివరకే జనసేన...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కామన్.. అదే వారి గెలుపోటములను నిర్ణయించేది.. దశాబ్దకాలం నుండి పార్టీలు వ్యూహాలను మైండ్ గేమ్ వైపు డైవర్ట్ చేశాయి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా గేమ్స్...
వివాదాస్పద సినిమాలకు, వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంలో కొందరిని టార్గెట్ చేస్తూ చేస్తున్న సినిమాలు అనుకూల ఫలితాలు ఎంత వరకు ఇస్తాయి అన్నది పక్కన పెడితే రీచ్ మాత్రం...
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయతీరాలకు చేర్చిన చాలా పథకాలు కు తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫెస్టోలో పెద్ద పీట వేసింది.. ముందస్తు ఊహల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తొలి మ్యానిఫెస్టో ని...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గెలుపే అజెండాగా ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ను మొదలు పెట్టేసాయి. ప్రత్యర్ధుల బలహీనతలు తెలుసుకుని మరి దాడిని...
వచ్చే ఎన్నికలలో టిడిపి- జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జోరందుకున్నప్పటికి ఈ విషయంపై ఇరు పార్టీ నేతలు మాత్రం ఎవరు పెదవిప్పడం లేదు. మీడియా అడిగినప్పుడల్లా కప్పదాటు సమాధానం చెబుతూ తప్పించుకునే వాళ్ళు....
వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అటు కేంద్ర నాయకత్వంగాని. ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ పదేపదే చెబుతున్నప్పటికీ జనసేన నాయకత్వం మాత్రం ఈ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం బలంగానే...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి తామే కారణం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ...
పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ మరోసారి ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల టూర్ లో బిజెపి నేతలతో పవన్ ఏ విషయమై చర్చించారనే దాని పై ఆసక్తి నెలకొంది....