వేరు వేరుగా జగన్, షర్మిల ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి.. అధికారం లో వున్నప్పుడు కోర్టు ల నుంచి మొట్టికాయలు వేయించుకునే ఆ...
వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వృద్ధాప్యంలో కూడా కష్టాలను సమపాళ్ళలో పంచుకున్న నాడే ఆ జంట జన్మకు పరిపూర్ణత లభిస్తుంది. అలా కాదని ఏ ఒక్క భాగస్వామి అయిన స్వార్థపూరిత ఆలోచనలతో...
రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం ‘‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగుజాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని...
అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవీ స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పని చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ హోదా పోరాటం మొదలయ్యింది.. దాదాపు ఐదున్నరేళ్ళ క్రితం ఎన్డీయే నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా కోసం అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్ష చేస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది....
వైసీపీ టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల రాజకీయం.. ఆంద్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే క్షణం కూడా ఆగకుండా ప్రక్షాళన ప్రారంభించింది.. ఇంతవరకు నిషేధ ప్రాంతం గా ఉన్న ఋషికొండ లోని...
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం...
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లోను ఐదు సార్లు మంత్రి గా పని చేసిన...
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని...