Vaisaakhi – Pakka Infotainment

Tag : ANDHRA PRADESH

సమాచారంసామాజికం

ఏపీ ముఖ్య‌మంత్రి కి కోటి రూపాయల చెక్‌ల‌ను అంద‌జేసిన మెగాస్టార్ చిరంజీవి

CENTRAL DESK
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ని ట మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా ఈ రోజు హైద్రాబాద్ లోని ఆయన నివాసం లో క‌లిశారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు...
LIVE

ఏంటీ వారాహి డిక్లరేషన్…?

CENTRAL DESK
లడ్డు వివాదం అంశం బయటకు వచ్చి చాలా రోజులై అధికారికంగా సిట్ ఏర్పాటై విచారణ జరుగుతున్న నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష విరమణ సంధర్భంగా ప్రదర్శించిన రెడ్ బుక్...
LIVE

ఇది హిందువుల అంతర్గత వ్యవహారం -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

CENTRAL DESK
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలి. నాటి...
అప్ డేట్స్సినిమారంగం

‘హరి హర వీర మల్లు’ గా ఉప ముఖ్యమంత్రి

FILM DESK
టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో బలమైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజాసేవలో...
తిరుమల సమాచారంసమాచారం

డిసెంబర్ నాటికి టీటీడీ కి సొంత ల్యాబ్…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో…

CENTRAL DESK
తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు 75ల‌క్ష‌ల...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

జగన్ ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ఇచ్చేసిన నాగబాబు

ramuramisetty
ఆంధ్రప్రదేశ్ వరదల ఉపద్రవం పై మాజీ ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కృష్ణానది వరద ప్రభావ ప్రాంతాల సందర్శనలో భాగం గా ఈ వరదలు మ్యాన్ మేడ్ డిజాస్టర్ (Man Made Disaster) అని...
ఆంధ్రప్రదేశ్సమాచారం

విజయవాడకు పవర్ బోట్స్

CENTRAL DESK
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
ఆధ్యాత్మికంతిరుమల సమాచారం

శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు

CENTRAL DESK
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. లడ్డూ విక్రయాలపై టీటీడీ కోత విధించిందని వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు..తిరుమల శ్రీవారి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మెజారిటీలో ముగ్గురు మొనగాళ్లు..

REGIONAL CORRESPONDENT
ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీ సాధించి రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు ఈ ముగ్గురు నాయకులు భీమిలి కస్తూరిబా జూనియర్ కాలేజీ పరిశీలనకు వెళ్తు ఇలా కనిపించారు మంత్రి నారా లోకేష్, భీమిలి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

నామినేటెడ్ పోస్టుల ఉత్కంఠ కి శుభం కార్డు ఎప్పుడు..?

SPECIAL CORRESPONDENT
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పొత్తు లో భాగంగా సీట్లు త్యాగం చేసిన వాళ్ళు సీట్లు ఆశించి భంగపడ్డ నాయకులు ఆస్తులమ్ముకొని.., కేసులను ఎదుర్కొని.. తెలుగుదేశం వెంటే నమ్ముకుని...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More