త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సమయంలో కేంద్రం ఎల్పీజీ వినియోగదారులపై కనికరం చూపింది.. కాంగ్రెస్ పదే పదే గ్యాస్ రేట్ గురించి ప్రస్తావిస్తున్న సందర్భం లో ఎవరూ ఊహించని విధంగా గ్యాస్ ధరలను
ఢిల్లీ పర్యటన లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఆసక్తికరమైన చర్చకి దారితీసాయి.. జాతీయ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సంభాషణలో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తూనే
ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా కోవర్ట్లు దూసుకుపోతున్నారు..అటు ఆంధ్రా ఇటు తెలంగాణ.. కోవర్టు రాజకీయ ప్రకంపనలతో అల్లాడుతున్నాయి.. అన్ని పార్టీ ల్లో బీఆరెస్ కోవర్టులు ఉన్నారని చాలా కాలం క్రితం ఈటెల చెప్పిన మాటల్నే బలపరుస్తూ
జాతీయ అవార్డుల ప్రకటనలో సూర్య నటించిన జై భీమ్ తమిళ్ మూవీకి చోటు లేకపోవడం తో సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అది ఎంతలా అంటే చివరకు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో జోక్యం
‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే మంత్రంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. శ్రీ చక్ర సహితుడై సోదర సమేత మాతామహులతో సర్పాకారం
సూపర్ స్టార్ రజినీకాంత్ – దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య రచ్చ కొన’సాగు’తునే ఉంది.మా హీరోనే సూపర్ స్టార్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ
దేశం మొత్తం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల కంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే అందరి దృష్టి ఉంది..ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఓ వైపు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరోవైపు సర్వేలు జనాలని,
ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలనే సామెత ఉంది. టాలీవుడ్ విలక్షణ నటుడు సునీల్ కు ఈ సామెతను ఇప్పుడు నిజం చేసేస్తున్నారు.టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ తర్వాత టాప్ కమెడియన్
మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారికి సకాలంలో సరైన వైద్యం అందక ఎంతోమంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ప్రాణాలు కోల్పోతున్నారు.. దాతల కొరత కూడా ఈ పరిస్థితి కి కారణం.. అయితే తాజాగా కొందరు వైద్యనిపుణులు
కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని షర్మిల విలీనం చేయడం దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ తెలంగాణ లొనే కాదు ఏపీ రాజకీయాలలో కూడా మరింత చర్చ ను రాజేసింది.. తన
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More