సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజై ఈ రోజుతో పదేళ్లవుతోంది. 2014, నవంబర్ 14న
అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత సమర్పణలో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘ఇండియా టుడే’ కథనం ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ పేర్కొంది. అదే విధంగా దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతులైన టాప్ టెన్ నేతల్లో చంద్రబాబు ఐదో స్థానంలో
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం
ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాణంలో సూర్య హీరోగా దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో దర్శకుడు శివ
ఊ అంటావా మావా… ఉహూ అంటావా… అంటూ పుష్ప ది రైజ్తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లాక్బస్టర్ పాట అత్యంత ప్రజాదరణ పొందిన పాటలలో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు, ఐకాన్ స్టార్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా నిలిచిన ఈ సినిమా టీమ్ ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. క సినిమాను
నటిగా శ్రద్దా దాస్కి మంచి పేరు ఉంది. ఇక ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్గా మారిపోయారు. ఇప్పుడు ఆమెను గాయనిగా ప్రేక్షకులకు దేవీ శ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. సూర్య నటించిన పాన్
ప్రపంచచరిత్రల్లో ఎన్నో మరణాలు ఇప్పటికి మిస్టరీ లు గానే ఉన్నాయి..చరిత్రల నుంచి హిట్లర్, బోస్, లాల్ బహదూర్ శాస్త్రి, అల్లూరి.., ఇలా ఎందరో మరణాలపై అనేక అనుమానాలు.. దశాబ్దాలుగా అవి అలానే ఎన్నో కధనాలకు