Vaisaakhi – Pakka Infotainment
Home Page 127
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అమ్మ రాజీనామా..?

EDITORIAL DESK
ఆంద్రప్రదేశ్ లో వైస్సార్ సీపీ, తెలంగాణ లో వైస్సార్ టీపీ లకు గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తనయుడు జగన్ నాయకత్వం లోని వైస్సార్ సిపి కి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత కొంతకాలం
ఓపెన్ కామెంట్సినిమారంగం

సర్కారు వారి పాట, ఆచార్య ని తొక్కేసిన జయమ్మ..

EDITORIAL DESK
ప్రముఖ ఏంకర్ సుమ ప్రధాన పాత్ర లో నటించిన జయమ్మ పంచాయతీ ధియేటర్ లలో రెండో రోజుకే చాప చుట్టేసినా డిజిటల్ ఫ్లాట్ఫామ్ అమెజాన్ లో మాత్రం సత్తా చాటుతోంది. జూన్ 14 నుంచి
ఆధ్యాత్మికం

పల్లవ రాజుల అద్భుత సృష్టి మహిషాసుర మర్దిని గుహ

EDITORIAL DESK
భారతదేశం గొప్పతనాన్ని తెలియచెప్పే ఎన్నో చారిత్రక కట్టడాలు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఉన్నాయి. కొన్ని కట్టడాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తే.. మరి కొన్ని కట్టడాలు దేశ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను, కళల ప్రాశస్త్యాన్ని ,
అప్ డేట్స్సినిమారంగం

800 కు పైగా చిత్రాలకు ఏడిటర్ గా..

EDITORIAL DESK
ఇంట్లో కంటే ఎక్కువ ప్రసాద్ లాబ్ లోనే తన జీవితాన్ని గడిపిన టెక్నిషియన్ ఎడిటర్ గౌతమ్ రాజు కు ఇప్పుడే శాశ్వత విశ్రాంతి దొరికింది. ఆయన ఎక్కువ ఇష్టపడే సినిమా రంగాన్ని వదిలేసి మంగళవారం
సామాజికం

విశాఖ ఐటీ సిటీ కానుందా..… క్యూ కడుతున్న కంపెనీల మాటేమిటి..?

EDITORIAL DESK
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడిందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ సిలికాన్
ఆంధ్రప్రదేశ్రాజకీయం

అధిష్టానంపై ఎమ్మెల్యేల రివర్స్ ఎటాక్ కు కారణం ఏంటి..?

EDITORIAL DESK
సంక్షేమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు పేరుతెచ్చాయి,కానీ నాలుగు రోడ్ల‌ను కూడా వేయ‌లేని తాము చేత‌గాని ఎమ్మెల్యేలుగా మిగిలిపోయాం.` ఇదీ వైసీపీ ఎమ్మెల్యేల్లోని ఆందోళ‌న‌. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎమ్మెల్యేలు అత్య‌ధికులు ప్ర‌జ‌ల
ఆంధ్రప్రదేశ్రాజకీయం

చిరంజీవి కి గేలం వేస్తున్న బీజేపీ

EDITORIAL DESK
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి 175 సీట్ల లక్ష్యంగా వైసిపి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతుంటే మరొక పక్క తెలుగుదేశం పార్టీ
సామాజికం

మన పురాతన దేవతా విగ్రహాలను ఏలియన్సే ప్రతిష్టించారా ?

EDITORIAL DESK
భారత్ లోని అనేక పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన దేవత విగ్రహాలు ఓ కొత్త మిస్టరీ కి ఊతమిస్తున్నాయి ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కరు
సామాజికం

పాండ్రంకి బిడ్డ..విప్లవ పోరు గడ్డ సీతారామ రాజు పుట్టి పెరిగింది విశాఖ జిల్లాలోనే

ramuramisetty
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు విశాఖ జిల్లాతో ఎంతేో విడదీయలేని సంబంధం ఉంది. సీతారామరాజుకు జన్మించిన ఈ చిన్న ఇల్లు విశాఖ పట్నం జిల్లా లోని పాండ్రంగి లో ఉంది. ఈ ఇల్లు రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఒకే స్టేజిపై మెగా బ్రదర్స్

EDITORIAL DESK
ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More