ఆంద్రప్రదేశ్ లో వైస్సార్ సీపీ, తెలంగాణ లో వైస్సార్ టీపీ లకు గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తనయుడు జగన్ నాయకత్వం లోని వైస్సార్ సిపి కి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత కొంతకాలం
ప్రముఖ ఏంకర్ సుమ ప్రధాన పాత్ర లో నటించిన జయమ్మ పంచాయతీ ధియేటర్ లలో రెండో రోజుకే చాప చుట్టేసినా డిజిటల్ ఫ్లాట్ఫామ్ అమెజాన్ లో మాత్రం సత్తా చాటుతోంది. జూన్ 14 నుంచి
భారతదేశం గొప్పతనాన్ని తెలియచెప్పే ఎన్నో చారిత్రక కట్టడాలు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఉన్నాయి. కొన్ని కట్టడాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తే.. మరి కొన్ని కట్టడాలు దేశ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను, కళల ప్రాశస్త్యాన్ని ,
ఇంట్లో కంటే ఎక్కువ ప్రసాద్ లాబ్ లోనే తన జీవితాన్ని గడిపిన టెక్నిషియన్ ఎడిటర్ గౌతమ్ రాజు కు ఇప్పుడే శాశ్వత విశ్రాంతి దొరికింది. ఆయన ఎక్కువ ఇష్టపడే సినిమా రంగాన్ని వదిలేసి మంగళవారం
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడిందా? అంటే అవుననే అంటున్నారు. ఏపీ సిలికాన్
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఈసారి 175 సీట్ల లక్ష్యంగా వైసిపి ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతుంటే మరొక పక్క తెలుగుదేశం పార్టీ
భారత్ లోని అనేక పురాతన దేవాలయాలలో ప్రతిష్టించిన దేవత విగ్రహాలు ఓ కొత్త మిస్టరీ కి ఊతమిస్తున్నాయి ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతోమంది సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో ఒక్కొక్కరు
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు విశాఖ జిల్లాతో ఎంతేో విడదీయలేని సంబంధం ఉంది. సీతారామరాజుకు జన్మించిన ఈ చిన్న ఇల్లు విశాఖ పట్నం జిల్లా లోని పాండ్రంగి లో ఉంది. ఈ ఇల్లు రాష్ట్రం
ప్రధాని మోదీ భీమవరం పర్యటన అరుదైన ఘటనకు వేదిక కానుంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే రాజకీయ వేదికపై 13 ఏళ్ల తర్వాత కనిపించబోతున్నారు. ప్రధాని మోదీ సాక్షిగా సొంత జిల్లాలో
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. AcceptRead More