Vaisaakhi – Pakka Infotainment

Category : సామాజికం

సమాచారంసామాజికం

సైబర్‌ నేరస్థులు ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటూ దొరికినోళ్ళని దొరికినట్టుగా దోచేస్తున్నారు..

EDITORIAL DESK
వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు...
సమాచారంసామాజికం

ఇక సమ్మర్ కి సెండాఫ్ చేప్పేసినట్టే..

CENTRAL DESK
చంద్రప్రచండంగా భగ భగ లాడించిన భానుడు సడన్ గా సైలెంట్ అయిపోయాడు.. రోహిణి కార్తెల్లో విశ్వరూపం చూపించాల్సిన టైం లో వరుణుడు అడ్డుపడటం తో సగం లొనే సమ్మర్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది.. హఠాత్తుగా ఏర్పడ్డ...
అప్ డేట్స్సామాజికం

ఉత్తరాఖండ్ ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై నిషేధం…!

EDITORIAL DESK
ఉత్తరాఖండ్ ముఖ్య ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాధా రాటూరి నిషేధం విధించారు.. ఆలయ సముదాయానికి 50 మీటర్ల పరిధి లో సోషల్ మీడియా కోసం రీల్స్ రూపొందించడంపై...
సమాచారంసామాజికం

మరోసారి కరోనా అలజడి..

FILM DESK
సింగపూర్‌లో భారీగా కేసులుమరోసారి మహామ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగపూర్‌లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం...
సామాజికం

సీసాల్లో పెట్రోల్ అమ్మితే బంకు సీజే..

CENTRAL DESK
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోస్తే తీవ్ర చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది.నిబంధనలు...
సమాచారంసామాజికం

యూపీఐ పేమెంట్స్‌లో మనమే టాప్

CENTRAL DESK
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల...
సమాచారంసామాజికం

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ తో అకాలమరణం.

EDITORIAL DESK
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకునే వ్యక్తులు అకాల మరణాన్ని ఎదుర్కొంటారని ముప్పై సంవత్సరాల పై నుంచి జరుగుతున్న ఓ అధ్యయనం బయట పెట్టింది..అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) అనేది సహజ ఆహారం సేకరించిన...
LIVEసమాచారంసామాజికం

ఓటేసి వస్తే హెయిర్‌ కట్‌ ఫ్రీ!

CENTRAL DESK
భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాలూ ఘోషిస్తున్నాయి. దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ విశాఖ కంచరపాలెం మెట్టు లోని ఓ సెలూన్‌...
సమాచారంసామాజికం

రికార్డు స్థాయి లో 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు

CENTRAL DESK
వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)వసూళ్లు పెరగడంతో పన్నులు ఎగవేస్తున్న నకిలీ కంపెనీలను ఎదుర్కోవడానికి కఠినమైన రిజిస్ట్రేషన్ నిబంధనలతో సహా పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమావేశం కానున్నారు.కేంద్ర రెవెన్యూ కార్యదర్శి...
LIVEఅప్ డేట్స్సామాజికం

దేవర యూనిట్ పై తేనెటీగల దాడి..

SPECIAL CORRESPONDENT
జూనియర్ ఆర్టిస్టులతో ఆడుకున్న ఏజెంట్లు.మన్యం జిల్లా పాడేరు లోని మొదకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పై తేనెటీగలు దాడి చేయడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు....

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More