అధికారంలోకి వస్తే మద్యం నిషేధం అంటూ ప్రకటించిన గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో నూతన మద్యం పాలసీతో ఎప్పుడు కనివిని ఎరగని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది, అయితే ఈ మద్యం పాలసీలో భారీ అవినీతి...
టెక్నాలజీ యుగంలో ఫోటోలను సాక్ష్యాలు గా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ ఐ(AI) టెక్నాలజీ, డీప్ ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతున్న ప్రస్తుత కాలంలో ఫోటోలు సాక్షాలుగా గుర్తించడం...
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశ చూపి భారతీయులను కంబోడియా మాఫియా మోసం చేస్తుంది. సుమారు 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు తరలించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు.ఉద్యోగాల కోసం ఆశపడిన నిరుద్యోగులు...
ఆంద్రప్రదేశ్ లో 23 సంఖ్య కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు.. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఫలితాలు మళ్లీ23 ని గుర్తు చేస్తున్నట్లే...
భూమి వైపు ఒక గ్రహశకలం గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది.. సుమారుగా సిటీ బస్సు అంత సైజ్ వుండే ఈ ఆస్టరాయిడ్,అత్యంత వేగం గా భూమి వైపు వస్తోంది.7.07 మిలియన్ కిలోమీటర్ల దూరంలో...
విశ్వం లో అరుదైన అద్భుతంజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే అద్భుతం. పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే...
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలయింది..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది.. అయతే.. ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల...
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అలాంటి...
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలలో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టాను...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను...