ఏపీ సర్కార్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ని తక్కువ ధరకి ప్రేక్షకులకు అందిస్తామని కొత్త సినిమాని విడుదల రోజే కేవలం రూ.99 కే ఇంటి వద్దనే కూర్చొని చూసేలా పథకం...
దేశం ఏదైనా.. సంస్కృతి ఏదైనా.. శృంగారం అన్న క్రియ మాత్రం రహస్యం గా జరిగే ఓ ప్రక్రియ.. ఆ సంబంధం సక్రమమైన.. అక్రమమైన.. సీక్రెట్ గానే కార్యక్రమం జరగాలనుకుంటారు.. రహస్యం గా నాలుగ్గోడల మధ్య...
భారత దేశంలో అక్టీవ్ గా ఉన్న ఒకే ఒక అగ్నిపర్వతం ప్రకృతి అందాలతో కనువిందు చేసే అండమాన్ దీవులను ఆనుకొని ఉంది. దీని పేరు బ్యారెన్ ఐల్యాండ్ అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్బ్లెయిర్కు...
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకూ 237మంది ప్రాణాలు కోల్పోయినట్టు అనాధికారవర్గాల భోగట్టా… మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు తొమ్మిదివందలకు...
పొగాకు వ్యతిరేక దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెన్సార్ చేసుకున్న సినిమాల ముందు వేస్తున్న నో స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ (ott)ల్లో కచ్చితంగా ప్రసారం...
సుందరమైన విశాఖ నగరం బీచ్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ వరుసగా ప్రమాదాల జరుగుతూ పలువురు మృత్యువాత పడుతున్నారు. యారాడ బీచ్ తో పాటు, భీమిలి, సాగర్ నగర్ అలాగే కోస్టల్ బ్యాటరీ నుంచి...
ఈ భూమ్మీద ఏదోచోట ఊహించని వింతలు జరుగుతూ ఉంటాయి. నమ్మశక్యం కానీ ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటికోసం మనం ఆసక్తిగా చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి సంఘటనే ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీ...
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వడగాల్పులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. జనాలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. 42 నుంచి 47 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి....
దాయాది శత్రువులకు బలమైన హెచ్చరికలను పంపే విధంగా భారత్ అమ్ములపొది లో 2020 లో చేరిన యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి భారతదేశం-ఇండోనేషియా ద్వైపాక్షిక వ సముద్ర శక్తి-23 నాల్గవ ఎడిషన్లో...
మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా బలపడిన మొఖా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వైపు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో విలయం తప్పదని...