ఒరిస్సా అడ్డాగా పెద్ద ఎత్తున గంజాయి ఇతర ప్రాంతాలకు అక్రమ మార్గాలలో తరలిస్తున్నారు. ఢిల్లీ తో సహా ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే పెద్దఎత్తున గంజాయి సరఫరా జరుగుతుంది. ఒరిస్సాలోని కోరాపుట్ దాని చుట్టుపక్కల...
అప్పట్లో కాబట్టి తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల సంగతి ఎవరికి తెలియకుండాపోయింది.. ఇప్పుడలా కాదు.. నిర్మాణం ఒక్కటే కాదు… అది ఎవరి సృజన లో ఊపిరి పోసుకుందో.. ఎవరు దాని సృష్టికర్తో ఆసక్తి...
ఐదు నెలల గర్భవతి అనుమానాస్పద మృతి వెనుక మిస్టరీ ని విశాఖ పోలీసులు ఛేదించారు.. మృతురాలి పేరు పై ఉన్న 90 సెంట్ల భూమి పై కన్నేసిన భర్త అతని కుటుంబ సభ్యుల వేధింపులు...
నిన్న మొన్నటి వరకు అన్నా, బావ, తమ్ముడు అని ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళు నేడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. అది ఎంతలా అంటే చివరకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంతవరకు, వ్యక్తిగత దూషణలు చేసుకునేంతవరకు,...
సైబర్ కేటుగాళ్ళు రూటు మార్చారు.. టెక్నాలజీని అడ్డంగా వాడేసి అడ్డదిడ్డంగా సంపాదించడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందుకు ఏకంగా నకిలీ తిరుమల వెబ్ సైట్ ని సృష్టించి దోచుకోవడం మొదలుపెట్టారు.. శ్రీవారి దర్శనంతో పాటు...
ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ విధానాలను.. ఎప్పుడు సమర్థించే శారదాపీఠం స్వామీజీకి అధికారులు ఆగ్రహం తెప్పించారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా వరాహ నరసింహ స్వామి నిజరూప సందర్శనకు వచ్చిన ఆయన ఉత్సవ ఏర్పాట్లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు....
సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. అక్కడ ప్రతి చోట ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరుకొనసాగుతుంది. ఈ పోరాటంలో గత రెండు రోజుల్లో 200 లకు మందికిపైగా...
అక్షయ తృతీయ అనగానే ఇంట్లో ఆడవాళ్లు బంగారం కొనమనడం మాత్రమే కళ్లముందు మెదులుతుంది.. ఈ అక్షయ తృతీయ కి తప్పకుండా బంగారం కొనండి అన్న వ్యాపార సంస్థల ప్రకటనలూ కనిపిస్తాయి.. అక్షయ తృతీయ అంటే...
మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు....