Vaisaakhi – Pakka Infotainment

Category : ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్రాజకీయం

రాంగ్ టర్న్ తీసుకుంటున్న గోరంట్ల కేసు…

EDITORIAL DESK
జిల్లా ఎస్పీ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ ఎంపీ లో ఎవరెస్టు అంత బలాన్ని నింపింది.. కులపెద్దలు పలికిన ఘన స్వాగతం వెయ్యేనుగుల శక్తి నిచ్చింది.. విపక్ష పార్టీలపై విరుచుకు పడుతున్న మీడియాను చూడగానే...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

జనసేనలోకి బాలినేని..?

EDITORIAL DESK
రాష్ట్రంలో అధికార వైసీపీ నుండి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం అతి రహస్యం గా వినిపిస్తోంది.. 2019 లో అప్రతిహతవిజయాన్ని అందుకున్న వైసీపీ ఈసారి క్లీన్ స్వీప్ చెయ్యాలని ఇంకా నిజం చెప్పాలంటే...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

టీడీపీ – బీజేపీల మధ్య పొత్తు పొడిచేనా…?

EDITORIAL DESK
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. శనివారం నాడు ఢిల్లీలో చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ అక్కడే పక్కకు వెళ్లి కాసేపు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎంపీ గోరంట్ల ని టార్గెట్ చేశారా…?

EDITORIAL DESK
తెలుగు రాష్ట్రాలల్లో మీడియా కు మరో సమస్య లేదు.. కనిపించడం లేదు.. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు ప్రధాన ఎజెండా. లీకైన వీడియోలో ఓ మహిళతో గోరంట్ల మాధవ్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పంచకర్ల రీ ఎంట్రీ కి అదురుతున్నదెవరు..?

EDITORIAL DESK
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో ఇపుడు ఏక్టివ్ గా మారడంతో పాలక, ప్రతిపక్ష నాయకులు మరింత అప్రమత్తం అయ్యారు. అధికారం ఎక్కడుంటే పంచకర్ల అక్కడే ఉంటాడని, తరచూ పార్టీలు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

బాబుతో .. మోహన్ బాబు భేటీ రాజకీయవర్గాల్లో చర్చ

EDITORIAL DESK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జగన్ సమీప బంధువు, సినీ నటుడు మోహన్ బాబు భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌లో కలెక్షన్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వందకు పైగా స్థానాల్లో టీడీపీ కి విజయావకాశాలు..? అంతర్గత సర్వే తో ఖుషి లో పార్టీ శ్రేణులు

EDITORIAL DESK
2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నిక‌ల్లో వందకు పైగా స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉందని పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని పార్టీ వర్గాలు ఖుషి లో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఒకే జిల్లా కు ముగ్గురు రాజ్యసభ సభ్యులు..

EDITORIAL DESK
రాజ్యసభలో వైసీపికి కొత్తగా ఎన్నికయిన నలుగురు ఎంపీల్లో ముగ్గురి సొంత జిల్లా నెల్లూరు. అంటే ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నట్లు లెక్క. ఈ ముగ్గురిలో పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకే.. జ’గన్’ షాట్

EDITORIAL DESK
అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. వాస్తవానికి...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు ఓటేస్తారా..? ముఖ్యమంత్రి గానే అసెంబ్లీ లో అడుగు పడతానన్న శపథం మాటేమిటి..?

EDITORIAL DESK
ముఖ్య‌మంత్రిగానే మ‌ళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడ‌తా..` అంటూ శ‌ప‌థం చేసిన చంద్ర‌బాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారా..? అంటే వేస్తారని ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనడానికి అసెంబ్లీకి వ‌స్తార‌ని తెలుగుదేశం వర్గాలు...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More