మనదేశంలో ఎవరికైనా రెండు సార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందంటే అది వన్ అండ్ ఓన్లీ గునీత్ మాంగా అనే మహిళా నిర్మాత కి మాత్రమే.. ఆమె రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్...
అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నలుగురు కొత్త దర్శకులతో ఓ ఆంథాలజీ చిత్రం రూపుదిద్దుకుంటుంది.సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబులు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో...
సినిమా రంగంలో మేధో చౌర్యం కొత్త కాదు.. కాపీరైట్ వివాదాలు అంతకన్నా కాదు.. కొన్ని వివాదాలు.. మరికొన్ని మనోభావాలు.. విడుదలకు ముందే బయటకు వచ్చి హల్చల్ చేస్తుంటే మరికొన్ని మాత్రం తాపీగా విడుదలైన సినిమా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదాయశీతం’ రీమేక్. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతానికి #PKSDT గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘దేవుడు’ అనే టైటిల్...
నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ 24 ఓట్ల తేడాతో గెలుపొందారు. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రాగా జెమిని కిరణ్ 315 ఓట్లు వచ్చాయి.. ఉపాధ్యక్ష పదవికి సుప్రియ, అశోక్ ట్రెజరర్...
ఎన్నో పోషకాలు ఉండే కివీస్ మనిషి అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.. రుచిగా కూడా ఉండే ఈ పళ్ళను వైద్యులు ఈ పళ్ళను తినమని సూచిస్తూ ఉంటారు. కానీ కొందరు పెద్దగా పట్టించుకోరు. ఈ...
ఇంతవరకు మూడడుగుల ముందుకి ఆరడుగులు వెనక్కి వెళుతూ వస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ పట్టాలు ఎక్కడమే కాదు మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ని మోసుకొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గజదొంగ వీరమల్లు...
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అమిగోస్ మూవీ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బింబిసారా మూవీ హిట్ తర్వాత కళ్యాణ్...
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికిగాను ప్రకటించిన భారతదేశ మూడవ అత్యున్నత అవార్డ్ పద్మభూషణ్ ను స్వీకరించక ముందే మధురగాయని వాణి జయరామ్ కన్నుమూయడం దక్షిణ భారత సినీ పరిశ్రమలో తీవ్ర విషాధాన్ని నింపింది.చెన్నైలోని నుంగంబాక్కంలోని...
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన సినిమాలన్నీ...