Vaisaakhi – Pakka Infotainment

Author : CENTRAL DESK

ప్రత్యేకంసినిమారంగం

డిసెంబర్ 26 న స్క్విడ్ గేమ్ సీజన్ 2

CENTRAL DESK
కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సర్వైవల్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ(OTT) దిగ్గజం నెట్ఫ్లిక్స్ (NETFLIX) తెలిపింది. కొరియన్ టెలివిజన్ సీరీస్ గా కొరియన్...
తిరుమల సమాచారంసమాచారం

డిసెంబర్ నాటికి టీటీడీ కి సొంత ల్యాబ్…? సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన టీటీడీ ఈవో…

CENTRAL DESK
తిరుమ‌లకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి స‌ర‌ఫ‌రా అవుతూనే ఉంటుంది. పాలు కూడా వ‌స్తుంటాయి. వేల కోట్లు ఖ‌ర్చు చేసి బ‌య‌ట నుండి కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి స‌రిగ్గా ఉన్నాయో లేదో ప‌రిశీలించేందుకు 75ల‌క్ష‌ల...
రాజకీయంసమాచారం

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

CENTRAL DESK
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన ఓ ప్రకటనను...
ఆధ్యాత్మికంవిజ్ఞానం

గణపతి బప్పా.. మొరియా… ఎక్కడిది ఈ నినాదం…?

CENTRAL DESK
వినాయక చవితి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.. వూరు వాడ… గల్లీ ఢిల్లీ అన్న తేడా లేదు… మొత్తం విశ్వం అంతా గణపతి జై జై ద్వానాలతో మారు మ్రోగి పోతుంది.. నిమజ్జనం వరకు అన్ని...
ఆంధ్రప్రదేశ్సామాజికం

మందు బాబులకు బ్యాడ్ న్యూస్..

CENTRAL DESK
రేపటి నుండి ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో...
తిరుమల సమాచారంసామాజికం

తిరుమల లడ్డూ ప్రసాదానికి పలాస జీడిపప్పు

CENTRAL DESK
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట...
ఆంధ్రప్రదేశ్సమాచారం

విజయవాడకు పవర్ బోట్స్

CENTRAL DESK
వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్...
ఆధ్యాత్మికంతిరుమల సమాచారం

శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు

CENTRAL DESK
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. లడ్డూ విక్రయాలపై టీటీడీ కోత విధించిందని వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు..తిరుమల శ్రీవారి...
సమాచారంసామాజికం

ఏడాది చివరి నాటికివందే భారత్ స్లీపర్ రైలు..

CENTRAL DESK
ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102...
సమాచారంసామాజికం

పేర్లు మార్చేసారు…

CENTRAL DESK
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More