ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగితే మునుపెన్నడూ లేనంత గా ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు.. అయితే హైదరాబాద్ లో మాత్రం కేవలం...
చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల...
ఈ దశాబ్దం లో అత్యంత కీలకమైన ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాలనుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వెళ్లిన తరుణంలో ఏపీ లో...
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. విక్రమ్ 62వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి భానుడి భాగభగలను బీట్ చేస్తుంది.. ఎవరి నోటా విన్న ఇదే డిస్కషన్.. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి.. ఆంధ్రాలో కూటమి విజయం సాధిస్తుందా…...
ఈ దశాబ్దాపు అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధమైంది.. దేశం అంతా ఎన్నికలు తప్పా వేరే విషయం మాట్లాడటం లేదు.. అత్యంత ఖరీదైన ఎన్నికలకు గా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న ఈ ఎలక్షన్స్ లో ఓటేయాడానికి ప్రజలు...
గడచిన ఏడు దశాబ్దాల కాలం లో ఎప్పుడు లేనంత ఉత్సహం గా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది.. ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఎప్పుడూ ఇంతటి ప్రభంజనం నమోదు అవ్వలేదు.. సుమారు ఐదు లక్షల మంది కి పైగా...
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ...
ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛ రణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్...