డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో ఏకంగా రూ.19.64లక్షల...
పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన మంత్రి మండలి కూర్పు సంగతి పక్కన...
సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలకు పూనుకుంటే మరోవైపు ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీవ్ (సిట్).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్...
తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్లో ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. ‘సింగిల్...
ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో...
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది…గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడి నివాసము,...
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది మే 27, 28ననిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని ఈసారి వాయిదా వేసినట్లు ప్రకటించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో మహనాడు వాయిదా చేస్తున్నట్లు...
ఏపీలో మళ్లీజగనే సీఎం అవుతాడనేదిబిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇచ్చిన స్టేట్మెంట్. అయితే గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నేడు లేవన్నది వాస్తవం.ప్రజానాడి పట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ...
నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వైసిపి నాయకురాలు, మంత్రి రోజా వైసిపి ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని ఇప్పుడు స్వరం మార్చారు..ఎప్పుడూ హుషారుగా అత్యుత్సాహంతో ప్రతిపక్షాలపై కౌంటర్లు వేసి బూతులతో...
జరిగిన ఎన్నికల్లో ప్యాన్ గాలి బ్రహ్మాండంగా వీంచిందని వైఎస్ జగన్ మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి గా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స దంపతులు జోస్యం చెప్పారు..మహిళలు పెద్ద ఎత్తున బారులు...