గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండే పల్నాటి సీమ మాచర్ల నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు అవుతూ పిన్నెల్లి కుటుంబికులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు....
ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. కానీ ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు.. కోటి ఐదు లక్షల మంది...
శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్త నిర్మాణం లో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడిగా ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. పరిచవిశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి విస్మయ హీరో హీరోయిన్ల గా...
సంచలన విజయాలుఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం పట్ల శుభాకాంక్షలు ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీయే భాగస్వామ్య...
పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేయడం తో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే గా అసెంబ్లీలో లో...
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలయింది..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది.. అయతే.. ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసతో అప్రమత్తమైన ఎన్నికల సంఘం ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల...
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అలాంటి...
వై సి పి పార్టీ కి , ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురయింది.. ఏకపక్ష ఫలితాలు రాబోతున్నాయని సర్వేలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణం లో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కి...
మరికొన్ని గంటల్లో రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఫలితాలు రాబోతున్నాయి. ఇరు పార్టీ లు అదే ధీమాను ప్రదర్శిస్తూ ప్రమాణ స్వీకార ముహుర్తాలు నిర్ణయించేసుకుంటున్నారు. మేమేం తక్కువ తిన్నామా అని కార్యకర్తలు ముందస్తు మొక్కులు...