Latest news

పాయ‌ల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ టీజర్ విడుదల ‘‘

వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. .ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’అన్న పాయల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఏవ‌రికీ..? ఎందుకోసం.. ఎవ‌రినీ
Read more

జూన్ లో స్ట్రీమింగ్ కానున్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ “యక్షిణి”

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి.
Read more

మలయాళ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్ష‌న్స్ లూసిఫర్ కి సీక్వెల్ గా L2 ఎంపురాన్ నిర్మాణం.

తొలిసారి గా మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ L2 ఎంపురాన్’ పేరుతో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా ఓ భారీ బ‌డ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ద‌క్షిణాదిలో టాప్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి
Read more

సరిగ్గా ముప్పై మూడేళ్ళ క్రితం రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో
Read more

ఆశీర్వచనానికీ, అక్షింతలకీ సంభంధం ఏంటి..?బియ్యం తోనే అవి ఎందుకు తయారు చెయ్యాలి..?

భారతీయ సంస్కృతిలో నమస్కారానికి , ఆశీర్వచనానికి చాలా ప్రాముఖ్యత వుంది. చాలా సందర్భాలలో చిన్నవారికి పెద్దవారు తమ దీవెన లను ఆశీస్సులు అందిస్తుంటారు.. దేవుడు డైరక్ట్ గా తన ఆశీస్సులు అందించలేడు కనుక పురోహితుల
Read more

సైబర్‌ నేరస్థులు ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటూ దొరికినోళ్ళని దొరికినట్టుగా దోచేస్తున్నారు..

వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు
Read more

ఇక సమ్మర్ కి సెండాఫ్ చేప్పేసినట్టే..

చంద్రప్రచండంగా భగ భగ లాడించిన భానుడు సడన్ గా సైలెంట్ అయిపోయాడు.. రోహిణి కార్తెల్లో విశ్వరూపం చూపించాల్సిన టైం లో వరుణుడు అడ్డుపడటం తో సగం లొనే సమ్మర్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది.. హఠాత్తుగా ఏర్పడ్డ
Read more

ఉత్తరాఖండ్ ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై నిషేధం…!

ఉత్తరాఖండ్ ముఖ్య ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాధా రాటూరి నిషేధం విధించారు.. ఆలయ సముదాయానికి 50 మీటర్ల పరిధి లో సోషల్ మీడియా కోసం రీల్స్ రూపొందించడంపై
Read more

అప్పుడే విశాఖను రాజధానిగా ప్రతిపాదించారా..?

మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు ప్రమాణస్వీకారం రాజధాని విశాఖ లొనే చేయనున్నారని మంత్రి బొత్స ప్రకటన చేయడం , ఇప్పటికే జూన్ 11 న చంద్రబాబు నాయుడు అమరావతి కి శంకుస్థాపన చేసిన
Read more

రేవంత్ పై విమర్శలు వద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎటువంటి విమర్శలు చేయవద్దంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అధిష్టానానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు కొందరు ఆ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఓ
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More