INDIA

మహిళాబిల్లు విషయంలో భాజాపా ది వెనుకడుగా..? వ్యూహాత్మక ఎత్తుగడా..?

మహిళా రిజర్వేషన్ బిల్లు పునర్విభజన కు సంబంధించిన కీలక అంశాలతో 131 రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆశించిన మద్దతు లభించక వీగిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బీజేపీ ది వ్యూహాత్మక
Read more

సింధు జలాలపై పాక్ అంత సీరియస్ గా ఎందుకు రెస్పాండ్ అయింది…?

కాశ్మీర్ లో టెర్రరిస్టులు మరోసారి తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేశారు.. హిందువులే టార్గెట్ గా టూరిస్ట్ ప్రాంతంలో నెత్తురోడుస్తూ రెచ్చిపోయారు. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ముష్కరులు మాటువేసి భారత ప్రభుత్వానికి విసిరిన
Read more

జగన్ చూపు…ఇండియా కూటమి వైపు…?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకూ బిజేపి తో రహస్యంగా చెట్టాపట్టాల్ వేసుకుని సేఫ్ గేమ్
Read more

ఎన్డీయే పట్టు తప్పుతోందా..?

కీలక పోల్స్‌లో రెండు సీట్లకే పరిమితమైన బిజేపి కేంద్రంలో రికార్డు స్థాయిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రస్తుతం జరిగిన ఏడు రాష్ట్రాలు ఉపఎన్నికల్లో 13 స్థానాలకు గాను బిజేపి కేవలం రెండు స్థానాలను
Read more

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు అంతర్జాతీయ అవార్డు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయఅవార్డు లభించింది. లండన్ కి చెందిన పబ్లిషింగ్ హౌస్’సెంట్రల్ బ్యాంకింగ్’ నుంచిరిస్క్ మేనేజర్ ఆఫ్ దిఇయర్ అవార్డు ను అందుకుంది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా ఈ పురస్కారాన్ని
Read more

ఇండియా లో టాప్ టెన్ మ్యూజియంలు

మ్యూజియంలు చరిత్ర, సంస్కృతి, సృజనాత్మకతలను మళ్ళీ మన కళ్ళ ముందు నిలిపే సాక్ష్యాలు.. గతం భద్రంగా, వర్తమానం నుంచి భవిష్యత్తు కు పదిలం గా అందించే దేవాలయాలు.. కళాఖండాలు, వాటి అవశేషాలను సంరక్షించి ప్రదర్శించడమే
Read more

వారణాసిలో మోదీ.. వాయినాడ్ లో రాహుల్

ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని..
Read more

యూపీఐ పేమెంట్స్‌లో మనమే టాప్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల
Read more

రికార్డు స్థాయి లో 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు

వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)వసూళ్లు పెరగడంతో పన్నులు ఎగవేస్తున్న నకిలీ కంపెనీలను ఎదుర్కోవడానికి కఠినమైన రిజిస్ట్రేషన్ నిబంధనలతో సహా పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమావేశం కానున్నారు.కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More