AP POLITICS

సజ్జల మార్గదర్శకాలు దేనికి సంకేతం…?

వైఎస్సార్సీపీ కౌంటింగ్‌ రోజున అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. రూల్‌ కాదని
Read more

వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు అంటూ నాగబాబు వీడియో సందేశం

ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి
Read more

ఒక్క ఏపీ లోనే 107 కోట్లకు పైనే…

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంచిన ఎన్నికల కమిషన్ చేసిన పకడ్బందీ ఏర్పాట్లు సత్ఫలితాలనే ఇచ్చాయనే చెప్పొచ్చు.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా చెక్ పోస్టులలో
Read more

ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేయడం జరిగిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం
Read more

దురదృష్టం అయితే ముప్పై వేలు అదృష్టం అయితే యాబై వేలు..

దక్షిణ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా తను గెలవడం లాంఛనమేనని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు దురదృష్టం వెంటాడితే ముప్పై వేలు వేలుఅదృష్టం ఉంటే యాబై వేల మెజార్టీ తో దక్షిణ
Read more

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

రాష్ట్రం లో అత్యంత కీలకంగా మారిన నియోజకవర్గం పిఠాపురం.. ఎక్కువ డబ్బు వెదజల్లారని.. అందరూ అనుకుంటున్న నియోజకవర్గం.. పెద్దరేంజ్ లో బెట్టింగ్ లు నడుస్తున్న నియోజకవర్గం కూడా ఇదేనని విశ్లేషకుల మాట.. ఇంకా ఫలితాలకు
Read more

ఏపీ సీఎస్ పై జనసేన నేత భూ కుంభకోణ ఆరోపణలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 తెచ్చి ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూముల డీల్స్ సీ ఎస్ జవహార్ రెడ్డి చేశారని జనసేన కార్పొరేటర్ పీతల
Read more

దేశంలోనే రికార్డ్ గా ఏపీ పోస్టల్ బ్యాలెట్లు

అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని..
Read more

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్

వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు
Read more

బాణసంచా అమ్మకాలపై ఈసీ నిషేధం

ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలంతా ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్న తరుణం లో ఆరోజు వెరీ వెరీ స్పెషల్ డే గా మారనుంది ఇరు వర్గాలు గెలుపు పై విపరీతమైన ధీమాను
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More