సామాజికం

పాండ్రంకి బిడ్డ..విప్లవ పోరు గడ్డ సీతారామ రాజు పుట్టి పెరిగింది విశాఖ జిల్లాలోనే

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు విశాఖ జిల్లాతో ఎంతేో విడదీయలేని సంబంధం ఉంది. సీతారామరాజుకు జన్మించిన ఈ చిన్న ఇల్లు విశాఖ పట్నం జిల్లా లోని పాండ్రంగి లో ఉంది. ఈ ఇల్లు రాష్ట్రం
Read more

సామ్రాజ్యవాదంపై రగిలిన నిప్పురవ్వ

స్వాతంత్ర్యం అనేది సాయుధ పోరాటం వలనే వస్తుంది అని నమ్మిన విప్లవ యోధుడు అల్లూరి శ్రీరామరాజు ఆంగ్లేయుల కబంధ హస్తాలలో భరత మాత నలిగి పోతున్న రోజుల్లో పరాయిపాలకులను తరిమి వేయలని స్వాతంత్ర్య ఉద్యమం
Read more

స్వదేశీ పరిజ్ఞానంతో మానవ రహిత యుద్ధ విమానాలు

భవిష్యత్తు యుద్ధాల్లో మానవ రహిత విమానాలకు చాలా ప్రాధాన్యం ఉన్న దృష్ట్యా భారత ప్రభుత్వం వీటి తయారీకి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా డీఆర్‌డీఓ ఈ మానవ
Read more

భయపెడుతున్న పెద్దపులి

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో గత కొన్ని రోజులుగా ఓ పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయపెడుతుంది. ఎప్పుడు ఒక చోట ఉండకుండా అలా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పలు జిల్లాలలో గల అటవీ
Read more

వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్న ఐటీ ఉద్యోగులు

ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు
Read more

భార్య పుట్టిన రోజు కు చంద్రుడిపై స్థలాన్ని కానుకిచ్చిన భర్త.

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా షాపూర్ కు చెందిన హరీశ్‌ మహాజన్‌ తన భార్యకు పుట్టినరోజు కానుక గా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని
Read more

వ్యవసాయ భూమిలో పురాతన ఆయుధాలు

రైతు తన వ్యవసాయ భూమిని చదును చేస్తున్న సమయంలో అతనికి దొరికిన పురాతన వస్తువులను చూసి షాక్ కు గురయ్యాడు. అందులో బొమ్మల తో పాటు ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించాడు. సమాచారం తెలుసుకున్న
Read more

వింత అరుపులు, శబ్దాలతో భయపెడుతున్న కోట

ఆ కోట వెనుక ఎన్నో భయానక కథలు ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనే ప్రచారం కూడా ఉంది. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందనే పుకారు కూడా ఉంది.
Read more

భూమి మండే అగ్నిగోళంగా మారబోతుందా?

భూమి భవిష్యత్తులో మండే అగ్ని గోళంగా మారబోతుందా అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది. సైంటిస్టులు కూడా ఈ అంశంపై తరచుగా మాట్లాడుతూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా
Read more

సెంటిమెంటే గెలిచింది

విశాఖ వేదికగా జరిగిన ఇండియా – సౌత్ ఆఫ్రికా టీట్వంటీ మ్యాచ్ లో సెంటిమెంటే విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టీట్వంటీ సిరీస్ లో వరుస రెండు విజయాలను నమోదు చేసిన సౌత్
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More