రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం ‘‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగుజాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని...
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ హోదా పోరాటం మొదలయ్యింది.. దాదాపు ఐదున్నరేళ్ళ క్రితం ఎన్డీయే నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా కోసం అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్ష చేస్తే.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ను రాజేసింది.. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూమంత్రుల...
వైసీపీ టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల రాజకీయం.. ఆంద్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే క్షణం కూడా ఆగకుండా ప్రక్షాళన ప్రారంభించింది.. ఇంతవరకు నిషేధ ప్రాంతం గా ఉన్న ఋషికొండ లోని...
రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు .సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాఫర్...
జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి...
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పథకాల అమలుకు జీతాలకు జూలై 1 నాటికి అక్షరాల 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ...
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి లో భారీ ఓటమి తరువాత ఎక్స్ వేదికగా ఇన్నాళ్ళకి స్పందించారు.చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!కానీ.. మంచి చేసి ఓడిపోయాం!గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!ఇంత కాలం తరువాత...
వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే దక్కిన హోం మంత్రి పదవి కూటమి ప్రభుత్వంలో కూడా మహిళ కే దక్కింది. నియమించారు. ఉప ముఖ్యమంత్రి తో పాటు హోమ్ మంత్రి భాద్యతలు కూడా పవన్ కళ్యాణ్...