సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన సరుకులతోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది. తిరుపతి బాలాజీ తరువాత అంతటి విశేష ప్రాధాన్యత కల్గిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఆర్గానిక్ ఉత్పత్తులతోనే తయారు...
వేంకటాద్రి సమం స్థానం.. బ్రహ్మాండే నాస్తికించన.. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి.. వెంకటాద్రి కి సమానమైన స్థానంగాని వెంకటేశ్వరునికి సమానమైన దైవంగాని ఈ బ్రహ్మాండంలో లేరు.. ఇది పురాణాలు చెప్పిన మాటే అయినా...
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని రూపం క్షణమాత్రమైన సరే దర్శిస్తే చాలు అనుకుంటారు భక్తులు.. ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శన భాగ్యం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.. ఒక్కోసారి ఆ శ్రీనివాసుడే భక్తుల దగ్గరకి వెళ్ళి...
తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ని నియమించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దంన్నర కాలంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచం...
తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల దర్శనం టిక్కెట్లు పదే పది నిమిషాలలో అయిపోయాయి.. తిరుమలలో జనవరి 2వ తేదీ...
ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ...