వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్...
తిరుమల లో లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో ఇప్పుడు టీటీడీ పంచగవ్య ఉత్పత్తులకు కూడా భక్తుల నుంచి అంతే ఆధరణ లభిస్తోంది. టీటీడీ తయారు చేసే అగర్ బత్తి లు దూప్ స్టిక్స్ అమ్మకాలలో...
‘కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే’ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో స్వామి ని మేల్కొలిపే ఆ వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మ ముహూర్త సమయంలో తొలి పూజలందుకుంటున్న ఆ వేళలో శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి హృదయం తపిస్తుంది.....
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ...
కలియుగ వైకుంఠం ఇప్పుడు సూర్యుని భగభగలకు నిలయంగా మారిపోయింది.. గతంలో ఎప్పుడు లేనంత వేడిగాలులు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆదివారం సూర్యుడు తన ప్రతాపాన్ని గట్టిగానే చూపించాడు.. 45 డిగ్రీల ఉష్ణోగ్రత తో...
తిరుమల మాడ వీధులలో ఊరేగిన శ్రీవారు.. అని మనం తరచుగా వింటుంటాం.. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులలో జరుగుతుంటాయి.. అసలింతకి మాడ వీదులు అంటే ఏంటి..?...
యుగయుగాల నమ్మకం… కలియుగ వైకుంఠం.. తిరుమల.. ప్రపంచంలో అత్యధిక హిందువులు దర్శించే పుణ్యక్షేత్రం. కనీసం కనురెప్ప వేసే సమయమైన స్వామి ని చూడాలని భక్తులు తహతహ లాడుతూ వుంటారు. అలాంటి ఏడు కొండలపై కొలువైన...
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిఒక్కరు తహతహ లాడుతూ వుంటారు. రకరకాల ప్రవేశ దర్శన టిక్కెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల...
తిరుమల శ్రీవారి దర్శనం లో అంతటి ప్రాముఖ్యత ఉన్న విశిష్ట ప్రదేశం శ్రీవారి పుష్కరిణి.ఆలయానికి ఉత్తరాన ఉన్న పుష్కరిణి తొమ్మిది తీర్ధాల పవిత్ర ప్రదేశం.. ఇక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.....
మే, జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్లో...