ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన వ్యక్తులుగా ఉన్న కెసిఆర్ కు తెలంగాణ లో జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రా లో చెక్ పెట్టేందుకు వైరిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం...
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...
ఆ ఇద్దరు ఉద్దండులే.ఆయా రంగాలలో ఆరితేరిన వ్యక్తులే. అటు రాజకీయంగా గాని, ఇటు సినిమారంగంలో గాని, ఇటు సేవాపరంగా గాని చెప్పుకోదగిన గొప్ప వ్యక్తులలో ఆ ఇద్దరు ముందుంటారు. వారిద్దరు తారస పడటం కూడా...