మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. అయితే ఆ పార్టీ లో చేరేందుకు పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ పార్టీ లో పెద్దాయన పెట్టిన డిమాండ్ మాత్రం ఇప్పుడు...
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని విశ్వ విఖ్యాతం చేసిన మహానటుడు.. ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం వందరూపాయిల నాణెం విడుదల చేయనున్నట్టు చేసిన ప్రకటన తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా శుభవార్తే.....
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గద్దె దిగడం ఖాయమని ఆ మాజీ కేంద్రమంత్రి చెప్పడమే కాకుండా ఏపీ లో 2024...
విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న...
చాలాకాలం తర్వాత తెలంగాణ పసుపు బారింది పచ్చజెండాల రెపరెపలు..హోర్డింగ్ ల హాడవిడి.., కార్యకర్తల కేరింతలు ప్రజల నీరాజనాలు.., తెలుగుదేశం పార్టీకి కొత్త జోష్ ని ఇచ్చింది.. ఖమ్మం లో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన విజయ శంఖారావం...
ఆ ఇద్దరు ఉద్దండులే.ఆయా రంగాలలో ఆరితేరిన వ్యక్తులే. అటు రాజకీయంగా గాని, ఇటు సినిమారంగంలో గాని, ఇటు సేవాపరంగా గాని చెప్పుకోదగిన గొప్ప వ్యక్తులలో ఆ ఇద్దరు ముందుంటారు. వారిద్దరు తారస పడటం కూడా...
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తరువాత దేశ రాజధాని లో జాతీయ కార్యాలయ ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు… బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం కోసం జక్కంపూడి సమీపంలో...
తెలంగాణలో కెసిఆర్ ను ఎలాగైనా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ, తెలంగాణ జన సమితి, వైయస్సార్ టిపి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగనుండడం పోలిటికల్ సర్కిల్స్...
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ద్యేయం గా జనసేనాని యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అక్టోబర్ లో యాత్ర చేయాలనుకున్నా పలు కారణాల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలోనే...