Vaisaakhi – Pakka Infotainment

Tag : PAWAN KALYAN

ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎన్డీఏ కి మా అవసరం ఉంది..

CENTRAL DESK
ఎన్డీఏ కి వైసీపీ అవసరం ఉందని పార్లమెంట్ లో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే, వైఎస్ఆర్సీపీ కి 15 ఎంపీలు ఉన్నారనికేంద్రంలో బీజేపీ కి బిల్లులు పాస్ కావాలి అంటే మా మద్దతు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సీనియర్లకు చుక్కెదురు.?

CENTRAL DESK
రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది.. ఎగ్జిట్ పోల్ ఫలితాల లాగే మంత్రి వర్గ కూర్పు పై కూడా ఎన్నో విశ్లేషణలు.. మరెన్నో ఈక్వేషన్లు వెలువడ్డాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రులు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మిల్లెట్స్ తో ముఖ్యమంత్రి చిత్రం..!

CENTRAL DESK
రాష్ట్ర ముఖ్యమంత్రి గా నాల్గవసారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిరుధాన్యాలను ఉపయోగించి విశాఖ కు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తయారు చేశారు. గత ఐదు రోజులుగా ఆయన...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ లో చానల్స్ లొల్లి.. ట్రాయ్ కి వైసీపీ ఎంపీ కంప్లైంట్..!

CENTRAL DESK
ఆంద్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే చానల్స్ వార్ మొదలయిపోయింది.. వైసీపీ అనుకూల ఛానళ్ళుగా పేరుపొందిన సాక్షి టీవీ, ఎన్ టీవీ, టీవీ9, 10టీవీ ల ప్రసారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

దర్శానంతరం ప్రక్షాళన షురూ…

CENTRAL DESK
విభజిత ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు అదేరోజు రాత్రి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ బస చేసి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు.....
జాతీయంరాజకీయం

ఏపీకి 5,655.72 కోట్ల భారీ సాయం చేసిన కేంద్రం

CENTRAL DESK
ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ సాయంతో గుడ్ న్యూస్ చెప్పింది.ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.....
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కాన్వాయ్ ని ఆపిన అభిమానం..చలించిన చంద్రబాబు

CENTRAL DESK
కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆ ఇద్దరి శాఖ లే కీలకం…!

EDITORIAL DESK
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. జనసేన మంత్రి వర్గం లో చేరడం కొత్తయినా బీజేపీ టీడీపీ కలసి 2014 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇప్పుడు ఈ రెండు పార్టీ లతో పాటు...
జాతీయంరాజకీయం

కేంద్ర మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎంతమంది మంత్రులు..?

CENTRAL DESK
కేంద్రం లో కొలువు తీరిన మోదీ సర్కార్ 3.0 ప్రభుత్వం లో కొత్త క్యాబినెట్ కూర్పు పై ఎన్ డీ ఏ కూటమి పెద్ద కసరత్తే చేసింది..కుల సమతుల్యతతో పాటు మారుతున్న ఎన్నికల మేనేజ్మెంట్...
సామాజికం

శారదా పీఠం ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదన్న స్వరూపానందేంద్ర స్వామి

CENTRAL DESK
శారదా పీఠం ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అనేక...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More