ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి...
తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో...
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ మండలి లో ప్రవేశానికి అల్మోస్ట్ లైన్ క్లియర్ అయింది.. వైఎస్ఆర్ సీపీ కి రాజీనామా చేసిన తరువాత ఎమ్మెల్సీ పదవి...
దువ్వాడ విషయం లో నట్టి కుమార్ వ్యాఖ్య “దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచం. ఈ వ్యవహారంలో వారికి జగన్ సపోర్ట్ చెస్తారెమో.మాధురి సుప్రీం కోర్టు తీర్పు, అంటూ రిలేషన్ గురించి...
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగం గా ఆగష్టు పదిహేను నుంచి ప్రారంభించాలనుకున్నఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరో రెండు నెలలు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.. మహిళలకు ఉచిత బస్సు...
బాలీవుడ్ లో ఇటీవల సక్సెస్ అయి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో సూపర్ హిట్ అయిన శ్రీకాంత్ సినీమా గురించి ఇప్పుడు దేశం చర్చించుకుంటుంది. తెలుగు వ్యక్తి అయిన...
వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ...
పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు....
ప్రభుత్వ శాఖలు నుండి అనుమతులు పొందకుండా నేరెళ్ళ వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం :49/1) లోని 278.95 ఎకరాలు లొ జరిగిన అక్రమ తవ్వకాలపై గనుల శాఖ స్పందించింది.. తవ్వకాలు...
సుమారు 97.5 కిలోమీటర్ల పొడవుతో ఐఆర్ఆర్ నిర్మించే ఛాన్స్ అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం...