వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసిపి ని ఏపీ ప్రజలు కేవలం 11కే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇటు మండలి లో అటు రాజ్యసభలో సంఖ్యా బలం వుండడం తో రాష్ట్రం లోనూ...
పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు....
ప్రభుత్వ శాఖలు నుండి అనుమతులు పొందకుండా నేరెళ్ళ వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం :49/1) లోని 278.95 ఎకరాలు లొ జరిగిన అక్రమ తవ్వకాలపై గనుల శాఖ స్పందించింది.. తవ్వకాలు...
సుమారు 97.5 కిలోమీటర్ల పొడవుతో ఐఆర్ఆర్ నిర్మించే ఛాన్స్ అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన...
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన...
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా లో వ్యక్తం చేశారు. ఆంధ్ర...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకూ బిజేపి తో రహస్యంగా చెట్టాపట్టాల్ వేసుకుని సేఫ్ గేమ్...
అసెంబ్లీ లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది.. వైసీపీ మాజీ నేత.. ప్రస్తుత టీడీపీ ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు హాయ్ జగన్… అంటూ అసెంబ్లీలో కనిపించిన మాజీ ముఖ్యమంత్రి జగన్...
. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...