Vaisaakhi – Pakka Infotainment
Home Page 129
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్, కేసీఆర్ ల స్థానం ఎంత..?

EDITORIAL DESK
సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ ఒపీనియన్‌ సర్వే(సీఎన్‌వోఎస్‌) నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా లో దిగువ నుంచి ఆరో స్థానంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌.. నిలవగా 11వ ర్యాంకులో తెలంగాణ సీఎం కేసీఆర్‌..
జాతీయంరాజకీయం

రెండాకులు ఎందుకు వేరు పడ్డాయి..? అన్నా డీఎమ్ కె లో దుమారం.

EDITORIAL DESK
ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజరాజకీయ నేతలు నాయకత్వం వహించిన రెండాకుల పార్టీ చీలిక పిలికలతో అల్లడిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఓపిఎస్, ఈపీఎస్ లు రెండు వర్గాలు గా విడిపోయి రోడ్డున
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పొత్తుల్లేవ్.. సింగిల్ గానే బరిలోకి టీడీపీ..?

EDITORIAL DESK
రాజ‌కీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభ‌వం ఉన్న చంద్రబాబు వేసే అడుగుల్ని చివ‌రి నిమిషం వ‌ర‌కు అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. అలాంటి అనుభ‌వ‌జ్ఞుడుతో ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తు అంటూ మైండ్ గేమ్ ఆడిన జ‌న‌సేనకు
ఆయుర్వేదం

క్యారెట్ తో కళ్ళు ఖుషి

EDITORIAL DESK
కంటి చూపు చక్కగా.. చెక్కు చెదరకుండా ఉండాలంటే క్యారట్ తినాల్సిందే.. వయసు పెరిగినా కంటి చూపును కాపాడే శక్తి క్యారెట్ కు ఉంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. అదే కంటి
సామాజికం

రెండు లక్షల చేప

EDITORIAL DESK
కోనసీమజిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో అక్కడి మత్స్యకారులకు లభించిన ఓ చేప లక్షలు తెచ్చిపెట్టింది. 23 కేజీల కచ్చిడీ అనే పేరుగల చేపకు 2 లక్షల ధర పలికింది. మచిలీపట్నానికి
సామాజికం

ప్రపంచానికి శ్రీలంక ఇస్తున్న సందేశమేంటి..?

ramuramisetty
ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చి అరాచకం గా రూపం మార్చుకుని పాలకుల పారిపోయేలా చేసింది. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టింది. మరో పదేళ్ల వరకు ఈ సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడలేని పరిస్థితి
సామాజికం

అమర్ నాధ్ యాత్ర నిలిపివేత.. ప్రతికూల వాతావరణమే కారణం

EDITORIAL DESK
ప్రకృతి భీభత్సం, వరద ఉధృతి కారణంగా అమర్ నాధ్ యాత్ర ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం
సామాజికం

వందేమాతరం కు జాతీయ గీతం హోదా ఎందుకు రాలేదు..?

EDITORIAL DESK
జన హృదయాలలో నిలిచిపోయి స్వాతంత్ర్య సమరం లో లో కీలకభూమిక పోషించిన వందేమాతరగీతం కు తగిన గౌరవం ఎందుకు లభించలేదు.? తరువాత పుట్టిన జనగణమన ఎందుకు జాతీయగీతం హోదా పొందింది.? భారత స్వాతంత్ర్య పోరాటం
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మళ్ళీ ట్రాక్ లోకి గంటా

ramuramisetty
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న టిడిపినేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. వైస్సార్ సీపీ ప్లీనరీ లో సి ఎం
సామాజికం

అమర్నాథ్ యాత్రలో వరద బీభత్సం

EDITORIAL DESK
ఆకస్మిక వరద భీభత్సం ఎంతోమంది భక్తుల ప్రాణాలను బలిగొంది. ఊహించని విధంగా విరుచుకుపడిన వరద పెను విధ్వంసం సృష్టించింది. ప్రాణ భయంతో భక్తులు తలచోటకు పరుగులెత్తారు. అవకాశం లేనివాళ్లు వరదలో కొట్టుకుపోయారు. తమ కళ్ళముందే

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More