Vaisaakhi – Pakka Infotainment
Home Page 124
ఆధ్యాత్మికం

అంతు చిక్కని ఆలయ నిర్మాణ రహస్యం

EDITORIAL DESK
ఆ దేవాలయ రహస్యం అటు చరిత్రకారులకు, ఇటు శాస్త్రవేత్తలకు అంతు పట్టనిదిగానే మిగిలిపోయింది. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు..? ఎవరు..? ఎలా నిర్మించారనే విషయం మాత్రం లెక్కకు తేలడం లేదు.. వందలఏళ్ళు అయిందని కొందరంటే,
ఆంధ్రప్రదేశ్రాజకీయం

టీడీపీ – బీజేపీల మధ్య పొత్తు పొడిచేనా…?

EDITORIAL DESK
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. శనివారం నాడు ఢిల్లీలో చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ అక్కడే పక్కకు వెళ్లి కాసేపు
సామాజికం

భయపెడుతున్న మిస్టీరియెస్ సింక్ హోల్….

EDITORIAL DESK
అంతకంతకు భారీగా పెరుగుతున్న ఓ సింక్ హోల్ పై ఇప్పుడు ప్రపంచ దృష్టి పడింది.మిస్టీరియస్ సింక్ హోల్ గా చాలామంది అభివర్ణిస్తున్న దీనిని చూస్తే ఒళ్ళు గగుర్పాటుకు గురవడమే కాకుండా భయపడుతున్నారు కూడా.. ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎంపీ గోరంట్ల ని టార్గెట్ చేశారా…?

EDITORIAL DESK
తెలుగు రాష్ట్రాలల్లో మీడియా కు మరో సమస్య లేదు.. కనిపించడం లేదు.. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఇప్పుడు ప్రధాన ఎజెండా. లీకైన వీడియోలో ఓ మహిళతో గోరంట్ల మాధవ్
సామాజికం

లక్ష సిసి కెమెరాల దృశ్యాలను ఒకేసారి చూడొచ్చు..

EDITORIAL DESK
కేవలం హైదరాబాద్ నగరంలో ని దృశ్యాలనే కాదు రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల లక్ష సిసి కెమెరా దృశ్యాలను ఒకే సారి చూసే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
రాజకీయం

అక్కడ నీరసం… ఇక్కడ నీరాజనం.. బీజేపీ పాదయాత్రల ప్రహసనం

EDITORIAL DESK
కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాష్ట్రాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలన్న లక్ష్యం తోనే పావులు కదుపుతోంది.. అయితే అధికారాన్ని లాక్కోవడమో.. లేకపోతే అనుకూలప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడమో చేసే మైండ్ గేమ్ ను స్పీడప్
సామాజికం

ఎస్- 400 క్షిపణి వ్యవస్థతో చైనాకు చెక్ పెట్టనున్న భారత్

EDITORIAL DESK
సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే భారత్ ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ ఆటలు కట్టిస్తున్న భారత్ కు చైనాను నిలువరించడం మాత్రం
ఆధ్యాత్మికం

ఘాజి సబ్ మెరైన్ మునిగిపోవడానికి సంపత్ వినాయక్ టెంపులే కారణమా?

EDITORIAL DESK
1970 లో పాకిస్తాన్ – భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అదును చూసి భారత్ ను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ ఎదురుచూస్తుంది. భారత్ పై దాడి చేసేందుకు కుట్రలు చేస్తుంది.నిఘా వర్గాల
సామాజికం

5జీ టాప్ గేర్ లో జియో

EDITORIAL DESK
5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో జోరు స్పష్టంగా కనిపించింది. ఏడు రోజుల పాటు జరిగిన వేలంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సంస్థ.. రూ. 88,078కోట్లు విలువ చేసే
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పంచకర్ల రీ ఎంట్రీ కి అదురుతున్నదెవరు..?

EDITORIAL DESK
మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో ఇపుడు ఏక్టివ్ గా మారడంతో పాలక, ప్రతిపక్ష నాయకులు మరింత అప్రమత్తం అయ్యారు. అధికారం ఎక్కడుంటే పంచకర్ల అక్కడే ఉంటాడని, తరచూ పార్టీలు

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More