గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం...
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది..ఇవి ఈరోజు ఉదయం కేరళ...
ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు...
వేసవి సెలవులు.. వీకెండ్ హాలీడేస్.. పెళ్లిళ్లు.. పేరంటాలకు.. ఇల్లొదిలి ఊరెళ్తున్నవారికి పోలీసులు భరోసా ఇస్తున్నారు. ‘ఎల్హెచ్ఎంఎస్’ (లాక్డ్ హౌస్ మానటిరింగ్ సిస్టం) ద్వారా దొంగల ఆట కట్టించొచ్చని సూచిస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్...
ఒక్క పామును చూస్తే బాబోయ్ అని భయపడుతుంటాం. ఇక ఒకే చోట 30 పాము పిల్లలు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అసోంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి...
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వెడ్డింగ్ ను పురస్కరించుకొని విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక అరుదైన బహుమతిని వారికి సిద్ధం చేశారు చిరుధాన్యాలతో...
తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి చిరుతపులి కలకలం రేపింది. వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచారం కనిపించింది… నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత...
హై రెజల్యూషన్ తో ఇంత క్లారిటీగా చందమామను ఇప్పటి వరకు ఎవ్వరు తీయనటువంటి ఫొటోలు తీసి ప్రపంచానికి షాక్ ఇచ్చాడు పూణే కి చెందిన పదహారేళ్ళ ప్రధమేష్ జాజు అనే కుర్రాడు ….టెలిస్కోప్, స్కై...
మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో...
సింగపూర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామనే పేరుతో నగరానికి చెందిన నిరుద్యోగ యువతను ప్రలోభపెట్టి, సింగపూర్, బ్యాంకాక్ ల మీదుగా కంబోడియాకు అక్రమ రవాణా చేస్తున్న భారీ రాకెట్ విశాఖ పోలీసులు అడ్డుకున్నారు.....