రేపటి నుండి ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో...
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట...
గత కొంతకాలంగా మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి వైఎసార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అల్లు అర్జున్...
ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102...
ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక పథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జగనన్న అమ్మ ఒడి...
సోషల్ మీడియా లో పాపులర్ అవ్వాలంటే ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలి… అది పిచ్చితనమైన పర్వాలేదు.. వెకిలి తనమైన నో ప్రాబ్లం.. ట్రెండ్ కి తగ్గట్టుగా మితిమీరిన హాస్యం, శృతి మించిన శృంగారం.. ఇప్పుడున్న...
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్నమంకీ పాక్స్ చాపకింద నీరులాగా మెల్లగా మంకీ పాక్స్ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 116 దేశాలకు పాకిన ఆ వైరస్ ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్...
అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్మండ్లో జరగనున్న అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా, వరల్డ్...
ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి...
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగం గా ఆగష్టు పదిహేను నుంచి ప్రారంభించాలనుకున్నఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరో రెండు నెలలు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.. మహిళలకు ఉచిత బస్సు...