ఎటువైపు ఆగస్టుతో ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు రాజకీయ భవిష్యత్పై చర్చ జరుగుతోంది. మాజీ అయిన తర్వాత బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు పదవులు.. ప్రాధాన్యత లభిస్తుందా ? ఆయన...
అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ను ఎంపిక చేసింది. వాస్తవానికి...
శ్రీలంక సంక్షోభంపై ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర...
భద్రాద్రి వరదలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అవి ఇప్పుడు దేశాన్ని దాటి విదేశాలపై ఆరోపణ వరకు వెళ్ళింది. ఇటీవల కురిసిన వర్షాలకు కారణం ప్రకృతిప్రకోపం కాదని దీని వెనుక విదేశాల కుట్ర ఉన్నట్లు...
ఇప్పటికిప్పుడు తెలంగాణా లో ఎన్నికలు జరిగితేఓట్లు, సీట్లు తగ్గినా టీఆరెస్ కే పార్టీకి 39.5% ఓట్లతో 56-59 దాకా సీట్లు వస్తాయని ఆత్మసాక్షి గ్రూప్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కి 31.5% ఓట్లతో...
ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ శపథం చేసిన చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారా..? అంటే వేస్తారని ఈనెల 18వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనడానికి అసెంబ్లీకి వస్తారని తెలుగుదేశం వర్గాలు...
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనం పై ఏర్పాటు చేయనున్న రాజముద్ర ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన అనంతరం దానిపై తీవ్ర దుమారం చెలరేగింది కొత్త పార్లమెంటు భవనంపై పెట్టె గుర్తు ని...
సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే(సీఎన్వోఎస్) నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితా లో దిగువ నుంచి ఆరో స్థానంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. నిలవగా 11వ ర్యాంకులో తెలంగాణ సీఎం కేసీఆర్.....
ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజరాజకీయ నేతలు నాయకత్వం వహించిన రెండాకుల పార్టీ చీలిక పిలికలతో అల్లడిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఓపిఎస్, ఈపీఎస్ లు రెండు వర్గాలు గా విడిపోయి రోడ్డున...
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు వేసే అడుగుల్ని చివరి నిమిషం వరకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి అనుభవజ్ఞుడుతో ఇప్పటి వరకు పొత్తు అంటూ మైండ్ గేమ్ ఆడిన జనసేనకు...