తెలంగాణలో బీజేపీకి 6 నుంచి 9 సీట్లు, వస్తాయని అలాగే కేంద్రంలోబిజెపి ప్రస్తుత బలం 300 స్థానాలను కొనసాగించే అవకాశం ఉందని, ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లో దాని స్థానాల్లో ప్రభావవంతమైన తగ్గుదల కనిపించడం...
జరిగిన ఎన్నికల్లో ప్యాన్ గాలి బ్రహ్మాండంగా వీంచిందని వైఎస్ జగన్ మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి గా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స దంపతులు జోస్యం చెప్పారు..మహిళలు పెద్ద ఎత్తున బారులు...
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగితే మునుపెన్నడూ లేనంత గా ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు.. అయితే హైదరాబాద్ లో మాత్రం కేవలం...
చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల...
ఈ దశాబ్దం లో అత్యంత కీలకమైన ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాలనుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వెళ్లిన తరుణంలో ఏపీ లో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి భానుడి భాగభగలను బీట్ చేస్తుంది.. ఎవరి నోటా విన్న ఇదే డిస్కషన్.. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి.. ఆంధ్రాలో కూటమి విజయం సాధిస్తుందా…...
ఈ దశాబ్దాపు అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధమైంది.. దేశం అంతా ఎన్నికలు తప్పా వేరే విషయం మాట్లాడటం లేదు.. అత్యంత ఖరీదైన ఎన్నికలకు గా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న ఈ ఎలక్షన్స్ లో ఓటేయాడానికి ప్రజలు...
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసు, ఎన్నికల యంత్రాంగం పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. హింసకు, రీపోలింగ్...
గడచిన ఏడు దశాబ్దాల కాలం లో ఎప్పుడు లేనంత ఉత్సహం గా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది.. ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఎప్పుడూ ఇంతటి ప్రభంజనం నమోదు అవ్వలేదు.. సుమారు ఐదు లక్షల మంది కి పైగా...
కుటుంబం లో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు మొత్తం బంధువర్గమంతా ప్రచారం లోకి దిగిపోతుంది.. రాత్రనక పగలనకా గెలుపు వరకు శ్రమిస్తూనే వుంటారు.. ఇప్పుడు జరుగుతున్న ఆంద్రప్రదేశ్...