యుగయుగాల నమ్మకం… కలియుగ వైకుంఠం.. తిరుమల.. ప్రపంచంలో అత్యధిక హిందువులు దర్శించే పుణ్యక్షేత్రం. కనీసం కనురెప్ప వేసే సమయమైన స్వామి ని చూడాలని భక్తులు తహతహ లాడుతూ వుంటారు. అలాంటి ఏడు కొండలపై కొలువైన...
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిఒక్కరు తహతహ లాడుతూ వుంటారు. రకరకాల ప్రవేశ దర్శన టిక్కెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల...