Vaisaakhi – Pakka Infotainment

Category : ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆ దేశాల్లో ఓటు వెయ్యకపోతే పనిష్మెంట్ మాములుగా ఉండదు..

CENTRAL DESK
ఈ దశాబ్దం లో అత్యంత కీలకమైన ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేరే వేరే దేశాలనుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వెళ్లిన తరుణంలో ఏపీ లో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

సినిమా సెలబ్రటీస్ ఓటు ఎక్కడ వేయనున్నారు

CENTRAL DESK
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి భానుడి భాగభగలను బీట్ చేస్తుంది.. ఎవరి నోటా విన్న ఇదే డిస్కషన్.. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి.. ఆంధ్రాలో కూటమి విజయం సాధిస్తుందా…...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం ఎంతోస్తుందో తెల్సా..?

CENTRAL DESK
ఈ దశాబ్దాపు అతిపెద్ద వేడుకకు రంగం సిద్ధమైంది.. దేశం అంతా ఎన్నికలు తప్పా వేరే విషయం మాట్లాడటం లేదు.. అత్యంత ఖరీదైన ఎన్నికలకు గా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న ఈ ఎలక్షన్స్ లో ఓటేయాడానికి ప్రజలు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఎన్నికల ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమీషన్

EDITORIAL DESK
ఈనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసు, ఎన్నికల యంత్రాంగం పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. హింసకు, రీపోలింగ్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

పోస్టల్ బ్యాలెట్ లు ఫలితాన్ని డిసైడ్ చేసేసాయా..?

CENTRAL DESK
గడచిన ఏడు దశాబ్దాల కాలం లో ఎప్పుడు లేనంత ఉత్సహం గా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది.. ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఎప్పుడూ ఇంతటి ప్రభంజనం నమోదు అవ్వలేదు.. సుమారు ఐదు లక్షల మంది కి పైగా...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

వారసుల వ్యతిరేక ప్రచారం..

CENTRAL DESK
కుటుంబం లో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు మొత్తం బంధువర్గమంతా ప్రచారం లోకి దిగిపోతుంది.. రాత్రనక పగలనకా గెలుపు వరకు శ్రమిస్తూనే వుంటారు.. ఇప్పుడు జరుగుతున్న ఆంద్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయల్లోకి వస్తే చీలిక అనివార్యం అంటున్న వై ఎస్ జగన్

CENTRAL DESK
ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు కారణమవుతుందని షర్మిలను ఉద్దేశించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు…వైఎస్ రాజకీయ వారసుడిగా...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపైకి

CENTRAL DESK
ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. హిందూపురం లోక్ సభ పరిధిలో పర్యటిస్తున్న ఆయన చంద్రబాబు, కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

డీప్ ఫేక్ పాలి’ట్రిక్స్’

MAAMANYU
ఫేక్ లందు డీప్ ఫేక్ లు వేరయ..అంటూ కొత్త భాష్యం చెబుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మిస్ఫైర్ ముద్రగడ

CENTRAL DESK
కాపు ఉద్యమ నేతగా ఆరు నెలలు యాక్టివ్ గా మరో ఆరు నెలలు అలకలో ఉండే ముద్రగడ అనేక ఊగిసలాటలో నడుమ వైసిపి నాయకుడిగా మారారు కాపు జాతికి కారణజన్ముడుగా అవ్వాలని పరితపించిన ఉద్యమ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More