దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది..ఇవి ఈరోజు ఉదయం కేరళ...
తెలంగాణ దశమ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనుంది. కాకతీయ, కుతుబ్ షాహీ రాజవంశాల చిహ్నాలైన కాకతీయ కళా తోరణం మరియు చార్మినార్ల చిహ్నాన్ని మార్చాలని నిర్ణయించింది....
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంచిన ఎన్నికల కమిషన్ చేసిన పకడ్బందీ ఏర్పాట్లు సత్ఫలితాలనే ఇచ్చాయనే చెప్పొచ్చు.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా చెక్ పోస్టులలో...
హై రెజల్యూషన్ తో ఇంత క్లారిటీగా చందమామను ఇప్పటి వరకు ఎవ్వరు తీయనటువంటి ఫొటోలు తీసి ప్రపంచానికి షాక్ ఇచ్చాడు పూణే కి చెందిన పదహారేళ్ళ ప్రధమేష్ జాజు అనే కుర్రాడు ….టెలిస్కోప్, స్కై...
మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో...
భారతీయ సంస్కృతిలో నమస్కారానికి , ఆశీర్వచనానికి చాలా ప్రాముఖ్యత వుంది. చాలా సందర్భాలలో చిన్నవారికి పెద్దవారు తమ దీవెన లను ఆశీస్సులు అందిస్తుంటారు.. దేవుడు డైరక్ట్ గా తన ఆశీస్సులు అందించలేడు కనుక పురోహితుల...
వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు...
‘కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే’ వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో స్వామి ని మేల్కొలిపే ఆ వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మ ముహూర్త సమయంలో తొలి పూజలందుకుంటున్న ఆ వేళలో శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతి హృదయం తపిస్తుంది.....
ఉత్తరాఖండ్ ముఖ్య ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాధా రాటూరి నిషేధం విధించారు.. ఆలయ సముదాయానికి 50 మీటర్ల పరిధి లో సోషల్ మీడియా కోసం రీల్స్ రూపొందించడంపై...
“బుర్ఖా, ఘూంఘట్… రెండింటినీ నిషేధించాల్సిందే’’ అంటూ ప్రముఖ కవి, గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ‘కర్ణిసేన’ భగ్గుమంది. ‘బుర్ఖా అనేది టెర్రరిజం,...