ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ...
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్పై నిషేధం విధించింది. అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తామని… ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దుకాణదారులు సైతం ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా...
విశాఖ నగరవాసుల్ని ఎంతో కాలంగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం అందుబాటులోకి రానుంది. ‘ఎంప్రెస్’ అనే పేరుగల నౌక విశాఖ టూ చెన్నై వయా పాండిచ్చేరి కి తన ప్రయాణాలను ప్రారంభించబోతుంది.. దానిలో ప్రయాణించాలనుకునే వారు...