స్వధర్మ వాహిని సంస్థను ఏర్పాటు చేసిన విశాఖ శారదాపీఠం
విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో మరో మణిమకుటం చేరింది. స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ లోగోను తిరుమలలో ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆవిష్కరించారు. సనాతన...
