ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 తెచ్చి ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూముల డీల్స్ సీ ఎస్ జవహార్ రెడ్డి చేశారని జనసేన కార్పొరేటర్ పీతల...
సైబర్ నేరస్థులు అప్డేట్ అయిన ప్రతి టెక్నాలజీ ని వాడేస్తూజనాల్ని మోసం చేయడం లో బిజీ అయిపోయారు ప్రజల అమాయకత్వం, అత్యాశ పెట్టుబడి నేరస్థులు రెచ్చిపోతున్నారు. అలాంటి కేడీ గాళ్ళ ఎత్తులను తిరుపతి సైబర్...
అన్ని జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కలు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల 39వేల 189 ఓట్లుపోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదైనట్లు రాష్ట్ర సీఈవో అధికారికంగా ప్రకటించారు..గతంలో కంటే ఎక్కువగా నమోదు అయ్యాయని.....
వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్...
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు...
తిరుమల లో లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో ఇప్పుడు టీటీడీ పంచగవ్య ఉత్పత్తులకు కూడా భక్తుల నుంచి అంతే ఆధరణ లభిస్తోంది. టీటీడీ తయారు చేసే అగర్ బత్తి లు దూప్ స్టిక్స్ అమ్మకాలలో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరిగి వాయుగుండం ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనున్నట్టు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ని ఇచ్చింది. తుఫాన్గా...
ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలంతా ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్న తరుణం లో ఆరోజు వెరీ వెరీ స్పెషల్ డే గా మారనుంది ఇరు వర్గాలు గెలుపు పై విపరీతమైన ధీమాను...
పిన్నెల్లితో ‘ఎలుకా – పిల్లి’లాగా పోలీసుల చేజింగ్ కొనసాగింది. మొదట్నుంచీ పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వారికి సంబంధించిన ఫామ్హౌ్సలో తలదాచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ...
జూన్ 4 కోసం రాజకీయనేతలే కాదు.. ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు.. ఆరోజు ఓట్ల లెక్కింపు అసలు ఎలా జరగబోతుంది..ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల...