పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సర్వే సంస్థలు అంచనా వేయడంతో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ పెరిగింది పవన్ ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగామార్చుకుంటానంటూ గతంలో ఆయన...
కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలలో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టాను...
దేశవ్యాప్తంగా ఏడు విడతల పోలింగ్ సందడి ప్రశాంతంగా ముగిసింది.. చివరి విడత పోలింగ్ జరిగిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చు అని అనుమతి ఇవ్వడం తో ఎప్పుడు ఎదురుచూడని వాళ్ళు కూడా జూన్ 4వ...
2019 ఎన్నికల్లో అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టు ఒక్క పని అంటే ఒక్కటి కూడా ఆ పార్టీ కి అనుకూలంగా జరిగిన పరిస్థితి లేదు.. లాస్ట్ మినిట్ లో పంచిన తాయిలాలు కూడా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను...
గతం లో ఎప్పుడూ లేని విధంగా 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళే రాజకీయ పార్టీల ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టింగ్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. ఏజెంట్లు మద్యం...
ఎ.పి లో ఎన్నికల కౌంటింగ్ అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్నది.. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రస్తుత మంత్రుల హోదా మాత్రం జూన్3 తో శుభం కార్డ్ పడనుంది.....
ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు...
వైఎస్సార్సీపీ కౌంటింగ్ రోజున అక్రమాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్సీపీ నాయకుల వద్ద ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. రూల్ కాదని...