TTD

ప్రత్యేక ద్రర్శనాలను రద్దు చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో
Read more

ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

కలియుగ వైకుంఠం తిరుమల లో ఆగస్ట్ నెల లో శ్రీవారికి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్ట్ 5వ తేదీ నుంచి శ్రావణ శోభను సంతరించుకున్న ఈ మాసం లో ఆగస్టు
Read more

మరింత పారదర్శకంగా శ్రీవారి సేవలు..

ఆన్లైన్,ఆఫ్ లైన్ అక్రమాలపై విచారణ విస్తుపోయే నిజాలు వెలుగులోకి… తిరుమల శ్రీవారి సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు ప్రారంభించింది.. దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు
Read more

భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తే తీవ్రచర్యలు ఉంటాయన్న టీటీడీ

సోషల్ మీడియా విస్తృతి చెందిన తరువాత వెర్రి వేయి విధాలు లక్ష విధాలుగా వెర్రితలలు వేస్తోంది.. కొడ్డిపాటి లైక్ లా కోసం వ్యూస్ కోసం సోషల్ మీడియా జనం జనాలతో ఆటలు మొదలుపెట్టారు.. తండ్రి
Read more

అక్టోబర్ 4 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాలు అక్టోబరు నాలుగు నుండి జరగ నున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది..2024లో అధిక మాసం లేని కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి
Read more

ఆధార్ సంస్థ అధికారులతోటీటీడీ ఈవో సమావేశం

శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ
Read more

దర్శనం, లడ్డు ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించిన టీటీడీ..

300 రూపాయల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించిందని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ పేర్కొంది..కొన్ని సోషల్
Read more

సెప్టెంబర్ శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల ఎప్పుడంటే..?

సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాన టిక్కెట్లు ఈ నెల18 నుంచి 25వ తేదీ వరకు వివిధ కేటగిరీలలో విడుదల చేయనున్నారు.. సుప్రభాతం మరియు ఇతర ముఖ్య సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు 18
Read more

టీటీడీ తోనే ప్రక్షాళన ప్రారంభిస్తా-చంద్రబాబు నాయుడు

గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు.. తిరుమలలో గోవిందా నామ నినాదాలు
Read more

తిరుపతి లో మరోసారి చిరుత పులి కలకలం

తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి చిరుతపులి కలకలం రేపింది. వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచారం కనిపించింది… నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More