JANASENA

పేరెంట్స్‌ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన
Read more

అక్రమ నిర్మాణాల పై విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ ఆమె చేసిన
Read more

ప్రభుత్వ పథకాల పేర్ల పై హర్షం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా లో వ్యక్తం చేశారు. ఆంధ్ర
Read more

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.

. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఇవాళ పార్లమెంటులో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది..మంగళవారం రోజున కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
Read more

నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

ఎన్నో త్యాగాలు.., మరెన్నో కూర్పులు.., బుజ్జగింపులు.., హామీలు…, తాయిలాలు.., కూటమి అధికారం లోకి వచ్చేందుకు ఇవి సెకండ్ డైమన్షన్.. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఓ వైపు పనిచేస్తే.. ఇంకో వైపు ప్రతి పక్ష నేతల
Read more

గ్రేటర్ పై మళ్ళీ టీడీపీ జండా

విశాఖలో వైసీపీకి షాక్చేజారనున్న మేయర్ పీఠం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పై మళ్ళీ తెలుగు దేశం జెండా ఎగరనుంది..జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన అధికార వైసిపి
Read more

అత్యధిక శాతం ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే లు ఎవరో తెలుసా..?నోటాకు అత్యధిక ఓట్లు ఎక్కడా…?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు
Read more

ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే వుపేక్షించేది లేదు..

జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని ఆ
Read more

సిఎం చంద్రబాబును కలసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్

మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618
Read more

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాలకు వందరోజుల యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన నారా లోకేష్.

ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More