వయనాడ్ బాధితులకు రశ్మిక మందన్న 10 లక్షల విరాళం

సోషల్ ఇష్యూస్ పై స్పందించే నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఆనేక సందర్భాల్లో తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్ లో ఇటీవల కొండచరియలు విరిగిపడి ప్రకృతి సృష్టించిన విషాధం పట్ల రశ్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. .

Related posts

సింధు జలాలపై పాక్ అంత సీరియస్ గా ఎందుకు రెస్పాండ్ అయింది…?

‘మట్కా’ నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్

ఏంటీ వారాహి డిక్లరేషన్…?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More