సామాజికం

సైబర్‌ నేరస్థులు ఎప్పటికప్పుడు రూట్ మార్చుకుంటూ దొరికినోళ్ళని దొరికినట్టుగా దోచేస్తున్నారు..

వస్తున్న ప్రతి అప్డేట్ ని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడీ కి పాల్పడుతున్నారు.. సైబర్ క్రైం పై ఎంత అప్రమత్తంగా వున్నా ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతున్నారు
Read more

ఇక సమ్మర్ కి సెండాఫ్ చేప్పేసినట్టే..

చంద్రప్రచండంగా భగ భగ లాడించిన భానుడు సడన్ గా సైలెంట్ అయిపోయాడు.. రోహిణి కార్తెల్లో విశ్వరూపం చూపించాల్సిన టైం లో వరుణుడు అడ్డుపడటం తో సగం లొనే సమ్మర్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది.. హఠాత్తుగా ఏర్పడ్డ
Read more

ఉత్తరాఖండ్ ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై నిషేధం…!

ఉత్తరాఖండ్ ముఖ్య ఆలయాల్లో రీల్స్ చిత్రీకరణ పై ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాధా రాటూరి నిషేధం విధించారు.. ఆలయ సముదాయానికి 50 మీటర్ల పరిధి లో సోషల్ మీడియా కోసం రీల్స్ రూపొందించడంపై
Read more

మరోసారి కరోనా అలజడి..

సింగపూర్‌లో భారీగా కేసులుమరోసారి మహామ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగపూర్‌లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం
Read more

సీసాల్లో పెట్రోల్ అమ్మితే బంకు సీజే..

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోస్తే తీవ్ర చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులను ఎలక్షన్ కమీషన్ హెచ్చరించింది.నిబంధనలు
Read more

యూపీఐ పేమెంట్స్‌లో మనమే టాప్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల
Read more

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ తో అకాలమరణం.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకునే వ్యక్తులు అకాల మరణాన్ని ఎదుర్కొంటారని ముప్పై సంవత్సరాల పై నుంచి జరుగుతున్న ఓ అధ్యయనం బయట పెట్టింది..అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) అనేది సహజ ఆహారం సేకరించిన
Read more

ఓటేసి వస్తే హెయిర్‌ కట్‌ ఫ్రీ!

భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాలూ ఘోషిస్తున్నాయి. దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ విశాఖ కంచరపాలెం మెట్టు లోని ఓ సెలూన్‌
Read more

రికార్డు స్థాయి లో 2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు

వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)వసూళ్లు పెరగడంతో పన్నులు ఎగవేస్తున్న నకిలీ కంపెనీలను ఎదుర్కోవడానికి కఠినమైన రిజిస్ట్రేషన్ నిబంధనలతో సహా పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమావేశం కానున్నారు.కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
Read more

దేవర యూనిట్ పై తేనెటీగల దాడి..

జూనియర్ ఆర్టిస్టులతో ఆడుకున్న ఏజెంట్లు.మన్యం జిల్లా పాడేరు లోని మొదకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పై తేనెటీగలు దాడి చేయడంతో సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు.
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More