సమాచారం

ఇకపై ఆర్గానిక్ లడ్డూ ప్రసాదం

సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన సరుకులతోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది. తిరుపతి బాలాజీ తరువాత అంతటి విశేష ప్రాధాన్యత కల్గిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఆర్గానిక్ ఉత్పత్తులతోనే తయారు
Read more

విశాఖ స్టీల్ పై కేంద్రం తొండాట…!

కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి తామే కారణం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ
Read more

ట్విట్టర్ కు మంగళం పాడేసారు..!

ఇకపై ట్విట్టర్ కనిపించిందని సాక్షాత్తు ఆ సంస్థ సీఈఓ అలెన్ మస్క్ చేసిన ట్వీట్ పెద్ద కలకలమే రేపింది.. ప్రస్తుతం ట్విట్టర్ అనే స్వతంత్ర కంపెనీ ఇక మనుగడలో లేదని ఎక్స్ అనే ఎవ్రీథింగ్
Read more

వందే భారత్ ది హిట్ ట్రాకేనా..?

ట్రైన్ 18గా కొంతకాలం వ్యవహరింప బడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బాగా పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తమకు కావాలని అన్ని రాష్ట్రాల నుంచి
Read more

మళ్ళీ ఎయిర్ లోకి ‘ఆర్ టీవీ’

అప్పుడెప్పుడో కొన్నాళ్ళు మనుగడ లో ఉండి నిర్వహణ వ్యయాలను భరించలేక, ఎమ్ ఎస్ ఓ (MSO) ల ప్రాధాన్యత లిస్ట్ లో చోటు సంపాదించుకోలేక అర్ధాంతరంగా అదృశ్యమైపోయిన ఆర్ టీవీ (RTV) మళ్ళీ ఎయిర్
Read more

భవిష్యత్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

రోజు లక్షలాది ప్రయాణీకులతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్ట్రా మోడ్రన్ రూపం తో ఆధునీకరణ దిశ గా అడుగులు వేస్తోంది. 719 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈనెల 8వ తేదీన
Read more

‘ఆహా’ నిజమా..? ఏప్రిల్ ఫూలా…?

క్షణాల్లో బ్రేకింగ్ న్యూస్ లు.. అరచేతిలో న్యూస్ యాప్స్.. ఈ డిజిటల్ యుగం మొత్తం ఫోర్త్ స్టేట్ స్వరూప స్వభావాలనే సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు ప్రపంచాన్నేలిన ప్రింట్ మీడియా ఈరోజు ఒక్కొక్కటిగా రూపాంతరం చెందుతూ
Read more

గంటల వ్యవధిలో ప్రాణాలు తీసేస్తున్న కొత్త వైరస్

కరోన మహమ్మారి విలయతాండవం చేసి లక్షలాది ప్రాణాలను బలిగొంది. మొత్తం ప్రపంచం కరోన దాటికి విలవిలలాడిపోయింది. ప్రపంచ యుద్ధం వచ్చిన అంతమంది మృతి చెందే అవకాశం ఉండదు కానీ కరోన వయసుతో నిమిత్తం లేకుండా
Read more

2046 భూమికి చివరి సంవత్సరమా..?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేస్తున్న కొన్ని ప్రకటనలు ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్నాయి.నాసా ఏ ప్రకటన చేసిన అది భూమి అంతానికి మానవ వినాశనానికి సంబంధించిందే అయి ఉంటుందన్న భయం ప్రపంచ
Read more

మృత్యువాత పడుతున్న డాల్ఫిన్లు

తీర ప్రాంతాల ఫ్యాక్టరీ కాలుష్యం మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా సముద్ర జలాలలోకి వెళ్లడంతో సముద్ర నీరు కలుషితమమై వివిధ రకాల మత్య సంపద మృత్యువాత పడుతున్నాయి.
Read more

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More